Bill Gates | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ భారత పార్లమెంట్ (Parliament)ను ఆయన సందర్శించారు.
AAP | ఢిల్లీ ప్రభుత్వం (Delhi govt) శనివారం మహిళా సంవృద్ధి యోజన (Mahila Samridhi Yojana) పథకానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP National president) జేపీ నడ్డా (JP Nadda) మీడియాకు వెల్లడించారు.
BJP President | వచ్చే నెల 20వ తేదీలోగా బీజేపీ (BJP) కి నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కానున్నారు. పార్టీ రాష్ట్ర విభాగాల్లో ఎన్నికలు పూర్తికాగానే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు. జేపీ నడ్డా (JP Nadda) వారసుడిగా కొ�
JP Nadda | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగింపు దశకు చేరుకుంది.
Delhi election | దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ హామీలు గుప్పించింది. గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్పై రూ.500 రాయితీ ఇస్తామని ప్రకటించింది.
బీజేపీ అధ్యక్షునిగా జేపీ నడ్డా వారసునిపై పార్టీలో చర్చ ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Ravindra Kumar Rai | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జార్ఖండ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రవీంద్ర కుమార్ రాయ్ని నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అప్పాయింట్మెంట్ లెటర్పై సంతకం చేశారు. పార�
JP Nadda | జమ్ముకశ్మీర్ (Jammu & Kashmir) కు రాష్ట్ర హోదా (State hood) కల్పించేది ఎన్డీఏ ప్రభుత్వమేనని (NDA Government) కేంద్ర మంత్రి (Union Minister), బీజేపీ చీఫ్ (BJP chief) జేపీ నడ్డా (JP Nadda) చెప్పారు. ఈ విషయాన్ని ఆర్టికల్ 370 (Article 370) ని రద్దు చేసినప్పుడే తాము స�
Tirupati laddoos | వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ (Tirupati laddoos) ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూ కల్తీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
Mpox | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వైరస్ అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 15,600 మందికి సోకగా.. అందులో 537 మంది ప్రాణాలు కోల
JP Nadda : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నీట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ ప్రవేశపెట్టకముందు దేశంలో వైద్య విద్య వ్యాపారంగా ఉందని, పీజీ సీట్లు అప్పట్లో రూ. 8 కోట్ల నుంచి రూ. 13 కోట్లకు అమ్మకానికి పెట్టేవారని