రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీజేపీ కర్ణాటక శాఖ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వివాదాస్పద వీడియోకు సంబంధించి బెంగళూరు పొలీసులు బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ హెడ్ అమి
కొత్తగూడెంలో సోమవారం బీజేపీ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సభ తుస్సుమంది. ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలిసారి వచ్చినప్పటికీ ప్రజలెవరూ రాలేదు.
బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామని వెల్ల
ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఓ కట్టుకథ అని ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత ఆతిశీ కొట్టిపారేశారు. ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సతీమణి కారు ఎట్టకేలకు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో ప్రత్యక్షమైంది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకు�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు దొంగతనానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కారును డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీస్ సెంటర్ వద్ద ఈ నెల 19న పెట్టారని, అక్క�
మద్యం పాలసీ కేసు నిందితుడి డబ్బు బీజేపీ ఖాతాలోకి వెళ్లిందని ఆప్ ఆరోపించింది. మద్యం పాలసీ కేసులో అరబిందో ఫార్మాకు చెందిన శరత్చంద్రారెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నారని.. అతని ఫార్మా కంపెనీ కొన్ని కోట్ల రూపా
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి నడ్డా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనున్నది. ఈ లోగ�