Harish Rao | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. నడ్డా.. ఈ తెలంగాణ కేసీఆర్ అడ్డా అని మంత్రి తేల్చిచెప్పారు. మంచిర్యాలలో మంత్రి హరీశ్
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. అయినా పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. అధికార విపక్షాలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) �
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంత్�
‘నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త..’ అంటూ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూల్ సభలో బీజేపీ జ�
బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నాగర్ కర్నూల్ (Nagarkurnool) సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు రావడం, కండ్లారా అభివృద్ధిని చూసి కూడా కడుపుమంటతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. ఆదివారం నాగర్కర్నూల్లో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయ అధ�
మా నాయకుడి మీటింగ్కు పిలిస్తే, రానంటావా? అంటూ అస్సాంలో ఓ దంపతులపై బీజే పీ కార్యకర్త విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. శివసాగర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధిత దంపతులు దవాఖానలో �
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు రూ.కోట్లు ఎరగా వేసి వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తుంటే... ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం లంచాలు ఇస్తున్నారు.
JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) వ్యక్తిగత సహాయకుడి (పీఏ)గా నమ్మించిన ఒక వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యేల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. సీఎం ఏక్నాథ్ షిండే కేబినెట్లో మంత్రి పదవులు ఇప్పిస్తానని వా
కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. 10న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, బీ�
ఓట్ల కోసం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడనాట విపక్షాలకు అస్ర్తాలుగా మారాయి. మోదీ చల్లని చూపులు రాష్ట్రంపై పడేందుకు బీజేపీ అభ్యర్థులకే ఓటేయాలని నడ్�
BJP | బీజేపీకి చేనేత కుటుంబాలు ఎందుకు ఓటెయ్యాలని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం ప్రశ్నించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెంకన్న బుధవారం బహిరంగల�
కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (Jagadish Shettar) మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి మార్టీ మార్చారు. ఇన్నాళ్లు తాను పనిచేసిన బీజేపీ (BJP) ఈసారి టికెట్ నిరాకరించడంతో ఆ�
‘నువ్వు యూత్ ఏంట్రా?’ అని కమెడియన్ సునీ ల్ను ఉద్దేశించి అన్న డైలాగ్ ఒకటి అప్పట్లో చాలా పాఫులరైంది. సీనియర్ సిటిజన్ వయసున్న నేతలు కూడా ఆ రోజుల్లో యువజన కాంగ్రెస్ నేతలుగా చెలామణి అయ్యేవారు. వారిని ఉ�