నల్లగొండ జిల్లా లో ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తామని ఆరేండ్ల కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన హామీ ఏమైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు నిలదీశారు.
Minister Harish rao | అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం
Minister KTR | బీజేపీ అంటేనే జుమ్లాలు, అబద్ధాలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీకి, జేపీ నడ్డాకు అబద్ధాలు మాట్లాడటం అలవాటేనని చెప్పారు. మర్రిగూడకు బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని
JP Nadda | చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda) గుర్తుతెలియని వ్యక్తులు సమాధి నిర్మించారు. 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో జేపీ
Minister Jagadish reddy | కుట్రలు కుతంత్రాలకు భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటువంటి కుతంత్రాలలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని ఆయన
మదురై ఎయిమ్స్ నిర్మాణం 95 శాతం పూర్తయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రకటనను తమిళనాడుకు చెందిన సీపీఎం, కాంగ్రెస్ ఎంపీలు తప్పపట్టారు. మదురైలోని తొప్పూరులో ఎయిమ్స్ కోసం కేటాయించిన విశాల
ప్రజాబలం లేదని తెలిసి 115 ట్వీట్లతో టూల్ కిట్ తయారీ ‘జేపీ నడ్డా ఇన్ ఓరుగల్లు’ హ్యాష్ట్యాగ్తో ట్రెండింగ్కు యత్నం స్వయంగా ట్విట్టర్లో అప్లోడ్ చేసిన బీజేపీ కిరాయి కార్యకర్తలు హైదరాబాద్, ఆగస్టు 27 (�
ఉమ్మడి జిల్లాలో స్పందన నిల్ ఇతర జిల్లాల నుంచి తరలింపు వరంగల్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ ఆర్భాటంగా నిర్వహించిన వరంగల్ బహిరంగ సభ అయోమయంగా జరిగింది. ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా బీజే�
హైదరాబాద్ : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం విషయంలో జేపీ నడ్డా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్ సి�
Minister KTR | బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జేపీ నడ్డా చెప్పులు మోసే గులామ్ ఎవరు అంటూ
ప్రాంతీయ పక్షాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తామంటూ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, ఇందుకు అనుగుణంగా వారి చర్యలు ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘దేశంలో బీజేపీ మాత్రమే ఉంటుంది. మిగిలిన అ�