నడ్డాకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన పాట్నా, జూలై 30: ఎన్డీయే అధికారంలో ఉన్న బీహార్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి విద్యార్థులు చుక్కలు చూపించారు. శనివారం పాట్నా యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనంల
Anand Sharma | వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి. అధికారంలో ఉన్న అరకొర రాష్ట్రాలు కూడా దూరమవుతున్నాయి. దీంతో ఒక్కోనేత ఆపార్టీకి గుడ్బై చెబుతున్నారు. తాజాగా ఆ జాబితాలో సీనియర్ నేత
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో నేడు తేలనుంది. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ దిశగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ఒక ప్రాంతీయ ఆకాంక్షల నేపథ్యంలో చూసినప్పుడు తెలంగాణ విషయంలో కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకులే ప్రజల ఆశలను నెరవేరుస్తారు. రాష్ట్ర, దేశాభివృద్ధే ఎజెండాగా అడుగులు వేస్తారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. అందుకు సజీ
పచ్చని తెలంగాణ మీదికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు మిడతలదండులా వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని ఆగం చేసేందుకే బీజేపీ జ�
సిద్ధిపేట : బీజేపీ నేతలకు నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుందని, అందుకే అబద్ధం తప్ప నిజాలు మాట్లాడరని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేటలో పట్టణ కార్యకర్తల స
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైకో, లుచ్చా, బద్మాష్ మాదిరిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పులి లాంటి వాడని, పులితోక పట్టుకొని గ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడ్డా తీరు వీధి రౌడీని తలపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకు�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ వేదికగా ఆయన ఓ వీధి రౌడీలా మాట్లాడారని తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వ
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఈ దేశానికి విముక్తి కావాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఏడు దశాబ్దాల విలువైన కాలాన్ని ఈ రెండు పార్టీలు వృధా చ�
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ తమది అని చెప్పుకొనే పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ఆయనేనండీ! బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనగారు ఏమంటున్నారంటే.. ‘50 వేల జీతం తీసుకొనేవాళ్లు కూడా సర్కారీ కొలువు కోసం చూస
మొదటి దశ పోలింగ్ జరిగిన విధానాన్ని చూసి బీజేపీ అధిష్ఠానానికి గుబులు పుట్టుకుంది. యూపీపై పట్టు కోల్పోతున్నామన్న భయం తీవ్రమైంది. దీంతో ఏకంగా 200 మంది ముఖ్య నేతలను యూపీలో మోహరించాలని నిర్ణయించు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఓటు వేయలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఇది వారి వంశ దురహంకారాన్ని తెలియజేస్తున్నదని ఆరోపించా�