కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవచిస్తున్న ‘అమృత్ కాల్' పదానికి ‘ఏ మిత్ కాల్' పదం సరిగా సరిపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని ట్విట్టర్ ద్
KTR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. గొప్పల కోసం బీజేపీ నేతల చెప్పుకుంటున్న బడాయి మాటలను ఎండగట్టారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారని బీజేప�
బీజేపీ నయవంచక స్వరూపాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే బయటపెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో సొంతరాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో బొక్కబొర్�
‘జేపీ నడ్డా నోరు అదుపులో పెట్టుకో. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి నీ సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేని నీవు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నవ్. అక్కడి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రాలే�
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వంపై అనుచితంగా మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో బొక్కా బొర్లా పడ్డా
Minister Harish Rao | భారత రాష్ట్ర సమతికి వీఆర్ఎస్ అని బీజేపీ జాతీయ నాయకుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ అంటే మాకు ఓటమి
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వంపై నోరు పారేసుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. నడ్డా.. ఇది పోరాటాల గడ్డ అని హరీశ్రావు హెచ్చరించారు. తెలంగ�
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సొంత ఇలాకాలో ఘోర పరాభవం ఎదురైంది. ప్రజాసంగ్రామ యాత్ర దారిపొడవు నా ప్రశ్నల వర్షం గుప్పిస్తూ గుర్తుతెలియని వ్యక్తు లు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
Anurag Thakur | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కమలం పార్టీకి.. హిమాచల్ప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిల్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసె
kunamneni sambashivarao | తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరంలో సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ
బెంగాల్ బీజేపీలో అసమ్మతి తారాస్థాయికి చేరిందా? పార్టీలో కొత్తగా చేరినవాళ్లనే అధిష్ఠానం అందలం ఎక్కిస్తున్నదా? ఏండ్లుగా నమ్ముకొని ఉన్న వారిని పక్కనబెట్టారా?
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 31న నిర్వహించాల్సిన బహిరంగ సభను బీజేపీ రద్దు చేసుకోబోతున్నట్టు సమాచారం. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్, అభ్యర్థి రాజగోపాల్రెడ్డి సామాజిక మా
నల్లగొండ జిల్లా లో ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తామని ఆరేండ్ల కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన హామీ ఏమైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు నిలదీశారు.
Minister Harish rao | అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం