కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీజేపీ చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటుచేసి దానికి ఈటల రాజేందర్ను చైర్మన్గా నియమించింది. విడ్డూరమేమంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజేపీ కొత్తగ�
తెలంగాణ ఉద్యమకారిణిగా, లోక్సభ సభ్యురాలిగా పనిచేసి, ఎమ్మెల్సీగా ఉన్న ఒక మహిళకు మహిళా దినోత్సవం రోజు ఈడీ నోటీసులు పంపడం, హద్దులు దాటిన కక్షసాధింపు, వేధింపు రాజకీయాలకు పరాకాష్ఠ!
భారత పార్లమెంట్లో తొలి సారి 1996 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. 27 ఏండ్లు గడిచినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువసభ ఆమోదం ప�
మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ విధ్వంసకర చర్యలతో దికుతోచని స్థితిలో దళితులు భయాందోళనతో కాలం వెళ్లదీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశా రు.
తమిళనాడులో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొత్తం 13 మంది కీలక నేతలు ఆ పార్టీని వీడారు. బుధవారం వారు బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకేలో చేరారు. వీరంతా చెన్నై పశ్చిమ ప్రాంతానికి చెందిన బీజేపీ ఐటీ వ
ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు చేశారు. ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లకు పైగా విలువైన బాండ్లను అమ్మారని, వీటిలో సింహభాగం అనామక కార్పొరేట్ల నుంచి అధికార బ�
విద్యుత్తు ప్రైవేటీకరణకు గేట్లు తెరిచే, ప్రభుత్వ రంగంలోని విద్యుత్తు సంస్థలను పణంగా పెట్టే వివాదాస్పద విద్యుత్తు సవరణ బిల్లును ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కేంద్రంలోని
కొంతమంది తమ ప్రభుత్వంపై చేసే అర్థం పర్థం లేని విమర్శలపై తాను స్పందించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, వాటికి తన పార్టీ నేతలే తగిన సమాధానం చెప్తారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు.
కోరగానే ఐదు గ్రామాల రైతుల పొలాలకు నీరు వచ్చేలా చర్యలు తీసుకున్న మంత్రి కేటీఆర్ చిత్రపటా నికి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశానని, దీనికే తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయడం సిగ్గు చేటని రాజన్న సిరిసిల్ల జ