నేడు దేశంలో మీడియా రెండురకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కేంద్రం తన పాల నా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలనంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిందని.. పేదలకు సంక్షేమ ఫలాలందిస్తూ ఆదర్శవంతమైన చేస్తుందని.. చేసిన పనులనే ప్రజలకు చూపించి వివర
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రగతి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చెప్పారు. ఆ
Adani Group | గుజరాత్లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న బీజేపీ, అదే రాష్ర్టానికి చెందిన ప్రధాని మోదీ స్నేహితుడు గౌతమ్ అదానీని ఇల్లరికం అల్లుడిలా మేపుతున్నది. ఎంత రేటు పెంచినా అదానీ సంస్థల నుంచే విద్యుత్తును కొన
Nirmala Sitharaman | | కనిపించిన ప్రతీదాన్నీ ప్రభుత్వమేమీ అమ్మబోదని.. నాలుగు వ్యూహాత్మక రంగాల్లో సర్కారీ సంస్థలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు.
రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి తామే మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని సీట్లు గెలవచ్చన్నారు. అయితే తమ పార్టీకి సీట్ల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు.
కర్ణాటకలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లో అవినీతి డబుల్ అయ్యిందని, అందుకే ఇంజిన్ మార్చాల్సిన సమయమొచ్చిందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
బీజేపీకి కంచుకోట లాంటి మహారాష్ట్రలోని కస్బాపేఠ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆ పార్టీ ఓడిపోవడం ద్వారా ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనేది స్పష్టమవుతున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు.
తమిళనాడులో బీహారీ కార్మికులు హత్యకు గురయ్యారంటూ నకిలీ వార్తలు వ్యాప్తి చేసిన హిందీ వార్తా పత్రిక దైనిక్ భాస్కర్, బీజేపీ యూపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ పటేల్ ఉమ్రావ్పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు
Sharad Pawar | దేశమంతటా మార్పు గాలులు వీస్తున్నాయని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ వ్యాఖ్యానించారు. మహారాషట్రలో�
Medico Preethi | కొడకండ్ల, మార్చి 3: సీనియర్ వేధింపులతో ఇటీవల బలవంతంగా తనువు చాలించిన మెడికో విద్యార్థిని ధరావత్ ప్రీతి మరణాన్ని రాజకీయం చేయొద్దని, ప్రీతికి, ఆమె కుటుంబానికి న్యాయం చేసే విధంగా పోరాడాలని గిర్నితం�
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.