బీజేపీతో దేశానికి ప్రమాదం ముంచుకొస్తున్నందున ఆ పార్టీ వ్యతిరేక శక్తుల సమీకరణే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సం
Bandi Sanjay | రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించడానికే బీ జేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుంటే ప్రజలు అతడిని ఓ జోకర్లా చూస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్న�
BJP | రాజధాని హైదరాబాద్లో బీజేపీకి షాక్ తగిలింది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం తాడ్బండ్లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం కేశ
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో నిర్వహించిన మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబ�
దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తు�
Adani Group | దేశంలో గత కొన్ని వారాల నుంచి అదానీ గ్రూపు సంస్థల అక్రమాలు, వాటాపై హిండెన్బర్గ్ నివేదిక వెల్లడించిన చేదు నిజాలు, హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపైనే చర్చ నడిచింద�
Etela Rajender | అది కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం. పైగా రెండు రోజుల కిందటే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగారా మోగింది. ఇలాంటి కీలక తరుణంలో బీజేపీకి బిగ్ షాక్! కాషాయ పార్టీ చేరికల కమి�
AIIMS Bibinagar | తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్.. కేవలం బీజేపీ ప్రచారానికే అని మరోసారి తేటతెల్లం అయ్యింది. పేదలకు వైద్యం అందించాల్సిన దవాఖానలను సైతం బీజేపీ తన స్వార్థానికి వాడుకొన్నదనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ�
Karnataka | బెంగళూరు, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్ర పోలీసుశాఖ సిబ్బంది ఫోన్లలో ప్రస్తుతం ఉన్న బీఎస్ఎన్ఎల్ ( BSNL )సిమ్లను ప్రైవేటు ట�
‘పార్లమెంటులో వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడుతమని చెప్పి అధికారంలోకి వచ్చిన్రు.. ఎనిమిదిన్నరేండ్ల నుంచి మాదిగలను బీజేపీ ప్రభుత్వం దగా చేస్తున్నది.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కలిసివచ్చే ప్రతిపక్షాలన్నింటితో కూటమిగా ఏర్పడి పోరాడాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.