కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ ప్రకటనను ఎన్డీయే పేరు మీద విడుదల చేయడం చూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడంపై బీజేపీకి నమ్మకం లేనట్టు కనిపిస్తున్నదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విమ
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు బీజేపీ వ్యూహాలు ఎందుకూ పనికిరావని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు కేసీఆర్ సీఎంగా ఉన్న తెలంగా
ఓబీసీలను తామే ఉద్ధరించామని జబ్బలు చరుచుకొంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు.. తెలంగాణలో మాత్రం ఆ ఓబీసీల నోటికాడి ముద్దను లాక్కొనే కుట్రలు చేస్తున్నారు. గొల్ల కురుమల స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప�
ప్రపంచ దేశాలు ఓవైపు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నప్పటికీ, అదేస్థాయిలో ఆధునిక బానిసత్వం కూడా పెరిగిపోతున్నట్టు మానవహక్కుల సంస్థ ‘వాక్ ఫ్రీ’ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఐడేండ్లలో కోటి మ
ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పుపట్ట
భారత్లో నిషేధానికి గురైన బీబీసీ డాక్యుమెంటరీని ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలోని పార్లమెంట్ హౌస్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో ప్రధాని మోదీ బుధవారం సమావే�
బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు రంగం సిద్ధమైందని కర్ణాటక అధికార కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నకిలీ బిల్లుల్ని సృష్టించి గంగా కల్యాణ పథకంలో కోట్ల రూపాయల నిధులు స్వాహా చేసినట్టు అంబేద్కర్ అ
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ప్రధాని మోదీ చేతులమీదుగా జరిగితే ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిం
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని 84 గ్రామాల అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన 111 జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దీని గురించి ప్రజలకు తెలిపిన మీడియాపై ప్రభుత్వం వేధింపులకు దిగింది. ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులను చూసైనా ఇతర మీడియా సంస్థలు జాగ్రత్తగా మసలుకోవాలని కేంద్రమం�
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో 2017 మార్చిలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 44 ఏండ్ల వయసున్న యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవిని చేపట్టారు. హిందుత్వ శ్రేణులు ఆయనను ‘హిందూ సింహం’గా అభివర్ణించాయి. నిజంగానే, విద్వ
పైన మనం చెప్పుకొన్న రోగం పేరు బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ. పెద్ద డాక్టర్ ప్రధాని నరేంద్ర మోదీ. రోగానికి మొదట వేసిన మందు పెద్ద నోట్ల రద్దు. జూనియర్ డాక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చిన్న డాక్టర్ వేస
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను గుర్తుచేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 వేల నోట్లను ఉప