రాష్ట్ర బీజేపీలో కొత్త తలనొప్పి మొదలైంది. ఆది నుంచి వలస నేతలనే నమ్ముకున్న బీజేపీకి ఇప్పుడు ‘ఘర్ వాపసీ’ టెన్షన్ పట్టుకున్నది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి వెళ్లేందు�
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్, వారి కు టుంబ సభ్యుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి వేము ల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు.
కేంద్ర మాజీ మంత్రి, అంబాలా బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా(71) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. న్యుమోనియా చికిత్స కోసం చండీగఢ్లోని ప్రభుత్వ దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందా�
బీసీలను నిలువునా వంచించిన పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శ
కొన్ని సందర్భాలు మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. కండ్ల ముందు కనబడేది నిజమా, కలా అన్న సందేహన్ని కలిగిస్తాయి. శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పనే చేశాయి. 224 స్థానాలున్న అసెంబ్ల
‘ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని’ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘంటాపథంగా చెప్పినమాట అక్షరాల నిజం. ఆ దిశగానే అంకుర సంస్థలకు అనుకూల వాతావరణం నెలకొల్పడానికి ప్రభు
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టు�
తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా (MLA) ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ అధినేత మల్లికర్జున ఖర్గేతో (Mallikarjun Kharge) అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ
మహారాష్ట్రలో బలంగా వేళ్లూనుకుంటున్న బీఆర్ఎస్లోకి మహిళా నేతలు సైతం క్యూ కడుతున్నారు. మంగళవారం మహారాష్ట్రకు చెందిన వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు బీఆర్ఎస్ అధినేత, ముఖ�
దేశంలో అధిక జనాభా కలిగి ఉన్న బీసీలపై కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని, 30 ఏండ్లుగా రిజర్వేషన్ల తేల్చకుండా చోద్యం చూస్తున్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మండిపడ్డారు.
మతతత్వాన్ని రెచ్చగొడుతూ అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ తీరును ఊరూరా ఎండగడుతామని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Arundhati Roy | కేరళలోని కొచ్చి నగరంలో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) ఆధ్వర్యంలో జరిగిన యువధార యూత్ లిటరేచర్ ఫెస్టివల్లో అరుంధతీ రాయ్ ప్రసంగిస్తూ.. కర్ణాటకలో బీజేపీ ఓటమి వార్త తనకు చాలా సంతోషాన్�
దేశంలో బీజేపీకి నూకలు చెల్లాయని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఏడో వార్డు తిరుమలగిరిలో సోమవా�