ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేవలం మూడు రోజుల వ్యవధిలో నాలుగు ఎదురుదెబ్బలు తగిలాయి. వాటిలో అన్నింటికన్న పెద్దది 13వ తేదీ నాటి కర్ణాటక పరాభవం. అంతకు ముందు 11నాడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర, ఢిల్లీ కేసులలో మోద�
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే ఓటరు’ అని డైలాగును మార్చుకోవచ్చు కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో. నిజంగానే బీజేపీ మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాన్నిచ్చింది కన్నడ ప్రజానీకం. బీజేప�
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అశాంతి మొదలైంది. మొన్నటి వరకు తెగల ఘర్షణలతో మణిపూర్ రాష్ట్రం అట్టుడకగా, ఇప్పుడు మహారాష్ట్రలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. అకోలా నగరంతో పాటు అహ్మద్నగర్ జిల్లాలో రాజుకున్న మత
అంబులెన్స్కు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో కన్న కొడుకు మృతదేహంతో ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించిన హృదయవిదారక ఘటన పశ్చిమబెంగాల్లో జరిగింది. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆ రాష్ట్�
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, ఆల్ ఇండియా రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్సింగ్ను వెంటనే అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని �
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�
తరతరాలుగా అడవి తల్లినే నమ్ముకొని బతుకుతున్న మధ్యప్రదేశ్లోని అన్యంపుణ్యం తెలియని ఆదివాసీ బిడ్డలు ఇప్పుడు మరణ శయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అడవి బిడ్డలను.. ఆ అడవి నుంచే త
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి 40 శాతం కమిషన్ ప్రభుత్వం అని బలంగా ముద్రపడింది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలో ఉన్న కాలంలోనైనా ఈ అవినీతి ముద్ర మాములే. డీకే శివకుమార్, సిద్ధరామయ్య కర్ణాటకలో ఇద్దరూ బలమైన నాయ
కర్ణాటక ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ చిత్తుగా ఓడింది. కమలం ఓటమిపై పలువురు అనేక కారణాలు వెల్లడిస్తున్నా, ప్రాథమికంగా ఓటర్లందరూ విద్వేషాన్ని రెచ్చగొట్టే పార్టీకి బుద్ధి చెప్పారన్నది సుస్పష్టం. మతం, �
ఛత్రపతి శివాజీకి దేశంలోనే విశిష్టస్థానం ఉందని, ఆయన సమసమాజాన్ని స్థాపించాడని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తిమ్మాజిపేటలో శివాజీ విగ్రహాన్ని ఆదివారం ఆయ న ఆవిష్కరించి మాట్లాడారు.
కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయంతో బీజేపీ ముక్త్ సౌతిండియాగా మారిందని పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం �
కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మహారాష్ట్ర మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు ఆదివారం ముంబైలోని ఎన్సీపీ అధినేత శరద్పవార్ నివాసంలో భేటీ అయ్యారు.
దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. రానున్న రోజుల్లో దేశ ప్రజలు కూడా ఆ పార్టీకి తగిన బ