పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి పార్టీని భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాకలో అనేక అభివృద్ధి జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ చ
బీజేపీని (BJP) ఓడించడం బీఆర్ఎస్తోనే (BRS) సాధ్యమని పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీని (BJP) ఎదుర్కొనడానికి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం, జేడీయూ (JDU) నేత నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ముమ్మరం చేశారు. ఆరేషన్ జోడో (Opposition Jodo) మిషన్లో భాగంగా �
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని ప్రభుత్వ కార్యాలయ బేస్మెంట్లో రూ.2.31 కోట్లు, కేజీ బంగారం దొరికింది. జైపూర్లోని యోజనా భవన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యాలయంలోని బీరువాలో ఫైళ్ల మధ్య సూట్కేసు కన్పించి
కర్ణాటకలో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ పార్టీ గెలుపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో సరికొత్త అంశాలపై చర్చకు దారి తీశాయి. బీజేపీ
దేశంలోని ఆడబిడ్డల వెంట నడుద్దాం! వారిపై దాష్టీకాలకు అడ్డుకట్ట వేద్దాం! వారికి మనోధైర్యాన్నిద్దాం! ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద మన అంతర్జాతీయ మహిళా కుస్తీ బిడ్డలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్ర�
Anand Mohan | జేడీయూ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ (Anand Mohan) బీజేపీపై మండిపడ్డారు. తన వైపునకు చూపిస్తూ.. ‘ఈ ఏనుగు కమలాన్ని తొక్కేసి చింపివేస్తుందనే భయంతో వారు (బీజేపీ) ఉన్నారు. అందుకే నా విడుదల గురించి చాలా కలత చెందుతున్నారు�
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణి కొట్టింది. తెలంగాణ అవతల బ్యాలెట్ సమరంలో తొలి రికార్డు నమోదు చేసింది. ఒక వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
Delhi | తొమ్మిదేండ్ల తన పాలనలో బస్తీలను అభివృద్ధి చేయని మోదీ ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మురికివాడలను మాయం చేసేందుకు యత్నిస్తున్నది. త్వరలో జరగనున్న జీ-20 సదస్సు నేపథ్యంలో విదేశీ ప్రతినిధులకు పేద
బీజేపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎన్నికల స్టంట్ అని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఈ డిక్లరేషన్ను బీజేపీ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రిగా బీస�
మతం ముసుగులో బీజేపీ చేస్తున్న రాజకీయాలకు అమాయకులు బ లవుతూనే ఉన్నారు. 85 శాతం ఉన్న హిం దువుల తరఫున పోరాటం చేస్తున్నామని చెబుతూనే ఆ హిందువులపైనే పన్ను భారా న్ని మోపి, ధరలు పెంచి బీజేపీ దోచుకుంటున్నదని ప్రజల�
Koonamneni | కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు రాజేస్తున్న బీజేపీ(BJP)కి తెలంగాణలో చోటు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి(CPI Secretary) కూనంనేని సాంబశివరావు అన్నారు.
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ముఖ్య భూమిక పోషించబోతున్నారని, రానున్న కాలంలో సీఎం కేసీఆర్ ప్రధాని అవుతారని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గురువారం పండితాపురంలోని శ్రీ శ్రీన�