జాతుల మధ్య ఘర్షణలను రెచ్చ గొట్టడం ద్వారా పశ్చిమ బెంగాల్లో మణిపూర్ తరహా పరిస్థితులను ఏర్పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్లో జాతుల మధ్య ఘర్షణ�
Bhagwant Mann | ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై దొడ్డిదారిన ఆధిపత్యం చెలాయించటమే పాలన అని ప్ర ధాని నరేంద్రమోదీ భావిస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్సింగ్మాన్ మండిపడ్డారు.
Sengol | నూతన పార్లమెంటులో స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠించనున్న సెంగోల్ (రాజదండం)పై కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ మొదలైంది. బ్రిటిషర్ల నుంచి భారత్కు జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం చిహ్నమని ఎక్కడా ఆధారం లేద
CM KCR | బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద�
‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాలుగు కోట్ల ప్రజల పండుగ. అలాంటి వేడుకను ఫెయిల్ తెలంగాణ కార్యక్రమం చేస్తారట. తెలంగాణ ఫెయిల్ కాలేదు, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన కొంతకాలానికే 2002 ఫిబ్రవరిలో ఆ రాష్ట్రంలో ముస్లింల ఊచకోత జరిగింది. దీనిపై జాతీయంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చా యి. రాష్ట్రం మతపరంగా నిట్టనిలు�
రాజకీయ నాయకులు ఇటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. వారు తమ మాటలతో బలహీనవర్గాలను అవమానించినప్పుడు ఆయా వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. దీంతో ఆ నాయకుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటా�
రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలన్నా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చుతారా? లేదా? అన్న సస్పెన్స్ తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా రెండేండ్లుగా సాగుతూనే ఉన్నది. బండి స్థానంలో ఈటల రాజేందర్ను నియమిస్తారన్న ప్రచారానికి చివరికి ఈట�
తొమ్మిదేండ్ల నుంచి అధికారానికి దూరంగా ఉండటంతో కాంగెస్ పార్టీ నాయకుల వద్ద ఇప్పుడు మొబైల్ రీచార్జింగ్కు కూడా డబ్బులు లేవంటే, అయ్యో పాపం అని ఎవరికైనా జాలేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ
ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి రోజులను దేశ ప్రజలు చూస్తున్నారు. అచ్ఛే దిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రజలకు సచ్చే దినాలను చూపిస్తున్నది. ప్రజాసంక్షేమం అటుంచితే..
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం కింద బీజేపీ నేత కూతురికి రూ.1,00,016 మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా వారి ఇంటికెళ్ల�
జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడంతోపాటు తన ఇంటికి వచ్చి బెదిరించిన బీజేపీ నేత పల్లపు గోవర్ధన్, అతడి అ