పట్నా, మే 28: బీజేపీని వ్యతిరేకించే విపక్షాల సమావేశం జూన్ 12న జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన ఒక సమావేశంలో విపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ మేరకు సంకేతాలిచ్చిన�
BRS | కాంగ్రెస్ పాలనలో కరువు కాటకాలతో బతుకు దెరువు, నీళ్లు లేక ప్రజలు వలస పోయారని, కాంగ్రెస్ పాలన మైగ్రేషన్ అయితే.. బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్ అని వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు చెప్పారు. కాంగ్ర
అన్ని వర్గాల అ భ్యున్నతే సర్కారు లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు. ఈ దిశగా అనేక సంక్షేమ పథకాలను అమలు చే స్తున్నదని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లోని ఎస్ఎస్ �
‘బీఆర్ఎస్ ఇంటి పార్టీ. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంది. ప్రజాకాంక్షలు నెరవేరుస్తూ అండగా నిలుస్తోంది. జనమంతా మన వెంటే ఉ న్నారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయం’ అని మంత్ర�
NITI Aayog | వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ సేవలు అందిస్తున్నదని మరోసారి నిరూపితమైంది. కొవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ ఆరోగ్య సూచీలో రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలవడమే దీనికి తార్కాణం.
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, తొమ్మిదేండ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా ఇన్చార్జి, �
రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నా మని, కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆయన నోరు యాసిడ్ పోసి కడిగినా బాగుపడదని మండిపడ్డారు.
ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కర్నాటక ఫలితం పునరావృతమవుతుందని, రాష్ట్రంలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
Parliament Building | నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొద్దిక్షణాల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ ) పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవ�
Parliament | ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ మోదీ సర్కార్ పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ను జాతికి అంకితం చేయనున్నారు. భారత ప్రజాస్వామ్యానిక�
BJP | దేశ చరిత్రను చెరిపేందుకు బీజేపీ నడుం బిగించింది. ఇటీవల డార్విన్ సిద్ధాంతాన్ని సిలబస్ నుంచి తొలగించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా జాతిపిత గాంధీజీకి సంబంధించిన పాఠ్యాంశాన్ని విద్యార్థులకు
బీజేపీ పాలనలో దేశం ఎమర్జెన్సీ దిశగా వెళ్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ సర్కారు పనిగట్టుకొని సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు.
బీజేపీ, భజరంగ్దళ్పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస