సీఎం కేసీఆర్ తనకు దైవమని, బీఆర్ఎస్ కార్యకర్తలు తనకు వెయ్యి ఏనుగుల బలమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అన్నిరంగాల్లో తెలంగా�
BJP | ఎన్నికలకు ముందు బోరు బావులకు ఉచిత కరెంటిస్తామని ప్రకటించిన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని రాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ము
మనమంతా సీఎం కేసీఆర్తో ఉంటే జలదృశ్యం వస్తదని, ప్రతిపక్షాలను నమ్మితే అది ఆత్మహత్యా సదృశ్యమేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మనకు జలదృశ్యం కావాల్నా? ఆత్మహత్యా సదృశం కా�
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి రాజస్థాన్ కాంగ్రెస్ శాఖలో ఐక్యత ఉన్నట్టు చూపడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నించింది. అయితే సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య పరిష్�
మోదీ ప్రభుత్వం మామూలుగా ఎన్నికలు నిర్వహించి ఉంటే, బహుశా కన్నడ ప్రజలు ఇంత తీవ్రంగా స్పందించి ఉండేవారు కాదేమో? కానీ 40 శాతం కమీషన్ బురదలో పొర్లాడుతున్న బొమ్మై ప్రభుత్వం వైపు, కోట్లాది నోట్లతో పట్టుబడ్డ బీజ
మహారాష్ట్రలోని అధికార శివసేన(షిండే వర్గం) శిబిరంలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయని శివసేన(యూబీటీ) అధికార పత్రిక సామ్నా పేర్కొంది. భాగస్వామ్య పక్షమైన బీజేపీ తీరు పట్ల 22 మంది షిండే వర్గ ఎమ్మెల్యేలు, 9 మంది ఎ
రాజదండంతో రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ ప్రకారం దేశం లౌకిక రాజ్యాంగంగా కొనసాగుతున్న తరుణ�
Shiv Sena | మహారాష్ట్ర (Maharashtra) లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు (MLA), 9 మంది ఎంపీలు (MP) భారతీయ జనతా పార్టీ (BJP) పట్ల
ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొని రావడం ఇక తన వల్ల కాదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి క�
Double Engine Government | బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ ‘ట్రబుల్ ఇంజిన్' అని మరోసారి తేటతెల్లమైంది. ఇందుకు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణం తాజా సాక్ష్యంగా నిలిచింది.
Census-based Delimitation |2026లో కేంద్రం తీసుకురావాలనుకొంటున్న ‘జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానం’తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగనున్నది. దేశదేశ జీడీపీలో దక్షిణాది రాష్ర్టాల వాటా 33 శాతం కా�
తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్ నేతలకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించే అర్హత లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను.. తల్లిని చంపి బిడ్డను బతికి�
రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ముగిశాయి. ఇక అభ్యర్థుల ప్రకటనే �
మణిపూర్ ప్రజలకు భరోసా కల్పించడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో కుకీ, మైతీ తెగల ప్రజల మధ్య కొనసాగుతున్న అనుమానాలు ఉద్రిక్తతలకు, పరస్పర దాడులకు దారి తీస్తున్నాయి.
రాజస్థాన్లో (Rajasthan) స్వపక్షంలో విపక్షంగా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot)తో కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికర్జున ఖర్గే (Mallikarjun Kharge) సమావేశం కానున్నారు.