ఉమ్మడి పౌర స్మృతిపై ఏకాభిప్రాయం లేకున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు తొందరపాటు చర్యలు చేపట్టిందా? తాను అనుకున్న మూడు లక్ష్యాలను పూర్తి చేసుకోవాలన్న ఆత్రుత తప్ప గొప్ప ఆలోచన లేదా? అంటే.. అవునన్న విమర్శలు వ�
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ రూ.వంద కోట్లు ఖర్చు పెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలను కొనుగోలు చేసి, వారిని ఈటల రాజేందర్ విమానంలో ఢిల్లీక�
రాష్ట్రంలోని విపక్ష పార్టీలు భ్రమల్లో బతుకుతున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు కంటున్నాయని సోమవ�
Minister Srinivas Goud | దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల తీరువల్ల దేశం నేటికీ అభివృద్ధి చెందలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒకప్పుడు ఎంతో వెనుకబడిన దక్షిణ కొరియా లాంటి దేశాలు నేడు ఎంత�
బెళగావి జిల్లాలో జైన్ సన్యాసి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్ హత్యోదంతం కలకలం రేపుతోంది. జైన్ సన్యాసి హత్యకు రాజకీయ రంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, కర్నాటక
గవర్నర్ ఆర్ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ఆయన రాష్ట్రంలోని శాంతిభద్రతలకు ముప్పుగా మారారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం లేఖ రాస్తూ �
కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత కూడా రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరుగని కృషితో దేశానికే తెలంగాణను నమూనాగా నిలిపారు. కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టి పదేండ్లు గడిచిపోయాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న �
మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 100 కోట్లు ఖర్చు చే సిందని ఎమ్మెల్యే బహిరంగంగా వ్యా ఖ్యల చేసిన నేపథ్యంలో బీజేపీకి ఈడీ, ఐటీ, ఎన్నికల కమిషన్ ఏమైనా నోటీసు జారీ చేస్తాయా?
పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. ఎన్నికల సంబంధిత హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 20కి చేరింది. ఘర్షణల్లో పలువురు తీవ్ర గాయాలతో దవాఖానల్లో చికిత్స తీసుకొంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసుకొన్న ఒప్పందాన్ని బీజేపీ గౌరవించి ఉంటే.. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇతర పార్టీలకు రెడ్కార్పెట్ పరిచే గతి పట్టేది కాదు కదా! అని శివసేన(యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠ
కాషాయ పార్టీ అధికారమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారుతుందని శివసేన నేత (యూబీటీ), ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay raut) పేర్కొన్నారు. ఇతర పార్టీలను చీల్చి ఆపై వారిని తమ పార్టీలో కలిపేసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తె లంగాణ అభివృద్ధి కోసం చేసిందేం లేదని, దేశం తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో చాలా వెనకబడిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం కడుతున్న పన్నులతో గజరాత్�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన వరంగల్ బహిరంగ సభకు బీజేపీ అగ్రనాయకులు డుమ్మా కొట్టారు. వరంగల్ బహిరంగ సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని స్టార్ క్యాం పెయినర్గా చెప్పుకొనే మాజీ ఎంపీ విజయ