రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లడానికి సోషల్ మీడియాకు మించిన అస్త్రం మరొకటి లేదు. వీటిలో బీజేపీ సోషల్ మీడియాకు మించింది లేదని గిట్టని పార్టీలు సైతం కితాబు ఇస్తుంటాయి. ప్రత్యర్థులపై బురద జల్లడం ఒక్కటే క�
మరీ గింతన్యాలమా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఇంతకాలం టార్గెట్ చేసి బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నట్టు మునగ చెట్టు ఎక్కించారు.
‘ప్రాణాలకు తెగించి, తెలంగాణ ను తెచ్చి, ప్రగతిపథాన పరుగెత్తిస్తున్న బీఆర్ఎస్', ‘ఎన్నో బలిదానాల తర్వాత, కేసీఆర్ ఆమరణ దీక్షతో తప్పనిసరై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్', ‘విభజన హామీ ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్స�
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని..అది సర్వ రోగ నివారిణి కాదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ లా కమిషన్కు స్పష్టం చేశారు. ‘వైవిధ్యమైన మన సమాజ నిర్మాణానికి యూసీసీ వల్�
తెలంగాణపై కేంద్ర ప్రభు త్వం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్ర ప్రగతికి అడుగడు�
వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ ఊరంతా వరద నీటిలో మునిగిపోయింది.. ఇప్పుడెందుకు వచ్చావ్ అంటూ నిలదీసింది.
BJP | కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట.. ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకడు’.. రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై ఇలాంటి సామెతలు ఎన్నయినా చెప్పొచ్చు అంటున్నారు రాజ�
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు వల్ల దేశంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలుగుతుందని డీఏంకే తెలిపింది. రాజ్యాంగం ద్వారా దళితులు, గిరిజనులు తదితర వర్గాలకు డా.బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా
రైతుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. అసలు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పడం రైతులను అవమానించడమే అని.. రైతుల జోలికొస�
నిర్మల్లో బీజేపీ పెద్ద షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బుధవారం ఆయన కమలం వీడి కారెక్కారు. నిర�
బీజేపీ పాలనలో దేశంలోని మైనారిటీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. క్రైస్తవులకు భద్రత కరవైంది. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి దాడుల ఘటనలు క�