భారతదేశం ప్రపంచానికి అన్నం పెడుతుం ది. మీరేమీ దిగులు పడవలసిన పని లేదు... ఈ మాట మోదీ అనగానే ప్రపంచమంతా సంతోషించింది. దేశంలో ఆయన వ్యవసాయాన్ని ఎంత బాగా చేయిస్తున్నాడో అనుకొని మురిసిపోయింది. మరి దేశంలో ఏం జరిగ�
ఇక ముస్లింల విషయానికి వస్తే వారు షరియా చట్టం 1937ను అనుసరిస్తున్నారు. దేశంలోని ముస్లిం పర్సనల్ లా బోర్డు దీన్ని అమలు చేస్తుంది. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల ఆధారంగా తమ మత సంప్రదాయాలు ఆచార వ్యవహారాలుంటాయని వ�
BJP | అంతర్జాతీయ కంపెనీలు భారత్ నుంచి పెద్దయెత్తున వెళ్లిపోతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అసంబంద్ధ నిర్ణయాలు, ఏకపక్ష విధానాలు, రాజకీయ ఒత్తిళ్లే దీనికి ప్రధాన కారణంగా పారిశ్రామిక రంగ నిపుణులు విశ్ల�
భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్�
దేశంలో ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి ఒక ప్రధానమైన చర్చాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని చట్టబద్ధం చేసే యోచనతో ముందుకురావడమే ఇందుకు కారణం. తొమ్మిదేండ్ల పాలనలో దీన్ని పట్టించుకోని నరేంద్�
BJP | కేంద్రంలోని బీజేపీకి కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల రూపంలో రూ.10,122 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్కు రూ.1,547.43 కోట్లు, టీఎంసీకి రూ.823.3 కోట్లు వచ్చినట్టు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Polls) కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దసంఖ్యలో గ్రామ పంచాయతీ సీట్లను పాలక టీఎంసీ కైవసం చేసుకుంటోంది.
West Bengal results | పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) హవా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఎంసీ 8,232 పంచాయతీలను కైవసం చేసుకున్నది.
BRS | బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే ? కొన్ని రోజులుగా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఇది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిళ్లలో, ప్రజల్లో ఇదే హాట్టాఫిక్గా మారింది. ఎక్కడ చూసినా ఈ చర్చే జరుగుతున్నది. దీం�
Foxconn | గుజరాత్లో వేదాంతతో కలిసి జాయింట్ వెంచర్ చేపట్టిన ఫాక్స్కాన్ ఇప్పుడు అర్ధంతరంగా దాని నుంచి వైదొలిగింది. కేంద్రం ఒత్తిడి, కొర్రీల వల్లే గుజరాత్కు ఫాక్స్కాన్ గుడ్బై చెప్పినట్టు ప్రచారం జరుగ
కాంగ్రెస్, బీజేపీలతోనే దేశం వినాశనమవుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని వీరన్నపేటలో ఉన్న నీలకంఠస్వామి ఆలయం కమ్యూనిటీ హాల్ వద్ద బీజేపీ నా
‘నగరానికి మన కూతుర్ని పంపి తప్పు చేశామా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వారిని ప్రజలు క్షమించరు. ఈ పరిస్థితిని మారుద్దాం. ప్రభుత్వాన్ని మారుద్దాం. ఈసారి మోదీ ప్రభుత్�