మానకొండూర్ చెరువు శిఖం భూమిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అనుచరుడికి కన్నుపడింది. ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించాడు. దీనికి బండి సంజయ్ అండదం�
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం కారణంగా ఉత్తరాదితో పోలిస్తే దక్షి�
అది బీజేపీ పాలిత రాష్ట్రం.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి ఆ రాష్ట్రానికి చెందినవారే.. అంతేకాదు సాక్షాత్తూ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద చేపట్టిన రోడ్డు నిర్మాణం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నది. కానీ, కాంగ్రెస్, బీజేపీల కండ్లుమండుతున్నయ్. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వా
తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన నాడు తమ పునాది నీళ్లు, నిధులు, నియామకాలని.. 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో వాటిని సాకారం చేసుకొన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉద్యమ ట్యాగ్లైన్లలో తెలంగాణ �
తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ముమ్మాటికీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు తేల్చి చెప్పారు. �
Pankaja Munde | బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే (Pankaja Munde) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి చెందినప్పటికీ అది తన పార్టీ కాదని అన్నారు. ఆమెను బీజేపీ పట్టించుకోకపోవడంతో అవసరమైతే ఆ పార్టీని వీడుతానంటూ పరోక్షంగా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) మండిపడ్డారు. ప్రజల బాగుకోసం కాకుండా అధికారమే పరమావదిగా ఆ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శిం�
సీఎం కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. రైతులు, పేదలు రెండు కండ్లుగా పరిపాలన సాగిస్తూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సుభిక్షం చేశార�
జాతీయపార్టీల స్థితిని పరిశీలిస్తే, పాలకపార్టీపై సహజంగానే ఉండే స్వల్ప వ్యతిరేకతను కూడా ఏ పార్టీ పొందే అవకాశం లేదు. మిగతా మూడు పార్టీల మధ్య ఇవి ఖచ్చితంగా చీలిపోతాయి. ఈ మూడు పార్టీలే కేంద్రంలోనూ, దేశమంతటా త�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, పేదల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూరుస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కార్మికుల కోసం బీజేపీ ప�
‘కొంతమంది ఉంటారు, తమకే అంతా తెలుసునని భావిస్తారు, దేవుడికన్నా తమకే ఎక్కువ తెలుసునని భావించే వ్యక్తుల్లో ప్రధాని మోదీ ఒకరు. విశ్వం ఎలా ఏర్పడిందో ఆయన దేవుడికే చెప్పగలరు’ అంటూ రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు
రూ.2,300 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మంజూరు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తె లిపారు. ఈ ఎత్తిపోతలను త్వరలో ప్రారంభించి వే గంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు �
ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్న ధరణిని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడడంపై రైతులు, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.