తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు కాపీ కొట్టేందుకు చేస్తున్న య త్నాలు విఫలమవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు మ�
గత మూడు నెలల్లో మహారాష్ట్రలోని 8 నగరాల్లో తరచూ మత ఉద్రికత్తలు, హింస చోటు చేసుకున్నాయి. శంభాజీ నగర్, అకోలా, షిగావ్, శెంగమ్నర్, జలగావ్, ముంబై, కోల్హాపూర్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
విద్వేషం సృష్టించడం.. సమాజంలో చీలికలు తేవడం.. బీజేపీ ఏన్నో ఏండ్లుగా అనుసరిస్తున్న విధానమిది. ఇప్పటివరకు దేశంలో మతాల మధ్య విద్వేషం సృష్టించి సమాజంలో చీలికలు తెచ్చి పబ్బం గడుపుకొన్న బీజేపీ.. ఇప్పుడు రైతుల మ
రాష్ట్రంలో రైతన్న సంతోషంగా ఉండడం ఇష్టంలేకనే షర్మిల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ఆరోపించారు. బీజేపీ టీమ్ పార్టీలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ ప�
బ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం మహారాష్ట్ర రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో బీఆర్ఎస్ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి దాకా పార�
తెలంగాణకు సంబంధించినంతవరకు 2014 ఓ కటాఫ్ మార్కు. ఆ ఏడాదికి ముందు విద్యుత్తు రంగంలో చీకటి రాజ్యమేలుతుండేది. కానీ పాలనా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తె�
ప్రస్తుతం ఎక్కడ చూసినా బీజేపీ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చి
బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో బుధవారం ఐదు వందల మందికి పైగా గులాబీ గూటికి చేరారు. వారికి జీవన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
హర్యానాలో ఉన్న బీజేపీ-జేజేపీ (జననాయక్ జనతా పార్టీ) సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు రానున్నట్టు తెలుస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశం ఉన్నది.
Prakash Ambedkar | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అంబేద్కర్ మనుమడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపు�
బీజేపీని వ్యతిరేకించే వారికే తాము మద్దతు ఇస్తామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో మంగళ వారం ఆర�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ దళితుడి పెండ్లి వేడుకపై గ్రామంలోని కొంతమంది పెత్తందారులు రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి 50మందిపై కేసు నమోదు�