కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకలా మారిన ఆదాయం పన్ను (ఐటీ) విభాగం మరోసారి ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేసింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలు విపక్ష పార్టీల నేతల ఇండ్లు, వ్యాపార సముదాయాల్లో సోదాలు నిర్వ�
బీ జేపీ ప్రేరేపిస్తేనే.. అటు దేశంలో, ఇటు తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులపై ఐటీ, సీబీ ఐ, ఈడీ సంస్థలు దాడులు చేస్తున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. ఎన్ని దాడు లు చేసినా..
BJP |మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో పలు ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.25 కోట్లకు పైగా విలువైన ఫర్నీచర్తో పాటు 12 వేల ముఖ్యమైన ఫైళ్లు దగ్ధమయ్యాయి.
మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శిల్పరామంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుక
Twitter | ప్రశ్నిస్తే.. పని పడతా..! విమర్శిస్తే.. మూసేయిస్తా..!! ప్రతిపక్ష పార్టీలైనా.. హక్కుల కార్యకర్తలైనా.. ప్రపంచ స్థాయి మీడియా సంస్థలైనా.. సోషల్ మీడియా వేదికలైనా.. బీజేపీ సర్కారు తీరిదే! బీబీసీపై ఇటీవల వేధింపులక�
కొందరికి ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యమంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్కు ఆమె కౌంటర్ ఇచ్చారు.
MK Stalin | ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా ఎదుర్కోలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థల దాడులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించ�
Defaulters | పేద, మధ్యతరగతి ప్రజల ముక్కుపిండి నయా పైసలతో సహా వసూలు చేసే బ్యాంకులు.. కార్పొరేట్ల రుణాలను మాత్రం లక్షల కోట్లలో రైటాఫ్ చేస్తున్నాయి. బీజేపీ తొమ్మిదేండ్ల హయాంలో ఈ ప్రహసనం మరింతగా ఎక్కువయ్యింది. గడిచ
Smriti Irani | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. మోదీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు పాతరేసింది. కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు జర్నలిస్టులను బెదిరిస్తున్న ఘటనలు పద�
దేశంలోని కార్మికులు అనేక పోరాటాలు చేసి తమ హక్కులు సాధించుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు రకాల నల్లకోడ్లను ప్రవేశపెట్టింది. కనీస వేతన చట్టం సవరణ చ�
Maharashtra | మహారాష్ట్రలోని బీజేపీ - శివసేన (ఏక్నాథ్ శిండే వర్గం) కూటమికి బీటలు వారుతున్నదా? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశానికి దిక్సూచిగా మారటంతో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగా�