బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో బంగారు తాపడం ఏర్పాటులో అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలను ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆరోపణలు వ�
Geetha Press | దేశంలోని ప్రతిష్ఠాత్మక గీతాప్రెస్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని జ్యూరీ 2021కి గాను గాంధీ శాంతి బహుమతి ప్రకటించడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ ఒ�
MP Soyam Bapu Rao | ఎంపీ ల్యాడ్స్ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నానంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీగా తనకు సొంత ఇల్లు లేకుంటే విలువ ఉండదని, దీ
మా నాయకుడి మీటింగ్కు పిలిస్తే, రానంటావా? అంటూ అస్సాంలో ఓ దంపతులపై బీజే పీ కార్యకర్త విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. శివసాగర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధిత దంపతులు దవాఖానలో �
హైదరాబాద్, జూన్ 18 (నమసే తెలంగాణ): రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానంటూ ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. తెలంగాణలోని రైతుబంధు పథకాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్�
విపక్షాల ఐక్యతతో 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి తప్పదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని, అభ్యర్థులను బరిలోకి దింపే విషయంలో సర్దుబాట్ల�
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, స్మార్ట్ లావాదేవీలు, డిజిటల్ సాధనాలు వాడే సంపన్న దేశాలు సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ను కాదని బ్యాలట్ పత్రాలకు మారడానికి ట్యాంపరింగ్ వ్యవహారమే కారణమని ఎథికల్ హ్యాకింగ్ �
మహారాష్ట్ర రాజకీయపార్టీల నేతల కాళ్ల కింద నేల కదిలిపోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుం టే నిజమేననిపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాగ్పూర్లో రాజేసిన దేశపరివర్తన మంటలు మహారాష�
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. దాదాపు నెలన్నర రోజులుగా నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్నది. సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట ఒకాయన. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యవహారం కూడా ఇట్లాగే ఉన్నది. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్తానంటూ మీడియా సమావేశం పెట్టిన ఆయన లేనిగొప్పలు చ�
అకాల వానలతో దెబ్బతిన్న ప్రతిపంటకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని సూచించారు. బాధ్యతలేని ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆగంకావద్దని సూ�
కాంగ్రెస్ అవినీతి కోరు అని.. బీజేపీ అబద్ధ్దాల కోరు అని ఆర్మూర్ ఎమ్మెల్యే , పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ‘ నమస్తే నవనా�
ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే పూర్వ వరంగల్ మొత్తం గులాబీ జెండానే రెపరెపలాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.