‘నా బిస్తర్ రెడీగా ఉంది. జేపీ నడ్డా ఒక్క కాల్ చేస్తే పదవి నుంచి తప్పకుంటా’.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇది కచ్చితంగా అధ్యక్ష మార్పునకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు
‘కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని బీజేపీ ఇంటింటి కార్యక్రమం చేపడుతున్నది. ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజ య్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్త డు’ అంటూ స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్�
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మూడు సీట్లు కూడా ఆ పార్టీకి రావని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు చుక్కెదురైంది. ఆయన ఊకదంపుడు మాటలు వినలేక జనం సభ జరుగుతుండగానే వెళ్లి పోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత అంగడి మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహి�
దాదాపు 50 రోజులుగా హింసాత్మక ఘటనలతో మణిపూర్ మండిపోతుంటే.. దేశ ప్రధానిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మోదీ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మణిపూర్ వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, వారిని రోడ్లప�
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవల్ని అందించేందుకు ప్రభుత్వ శాఖల్లో అదే స్థాయిలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరగాలి. అయితే, అలా జరగడంలేదు. ఏటా �
జాతుల మధ్య వైరంతో మణిపూర్లో చెలరేగిన హింసాకాండను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఒప్పుకొన్నారు. ఈ మేరకు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా తొమ్మిది మంది మైతీ వర్గా�
కార్పొరేట్ల కనుసన్నల్లో మెలుగుతూ, పేదల ద్వేషిగా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కోట్లమంది పౌరులు ఆకలితో అలమటించేలా చేసే ప్రమాదకర నిర్ణయం తీసుకొన్నది. ప్రజల ఆకలి తీర్చటమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమ�
జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని కోరుతూ శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. గతేడాది ఇదే రోజు (జూన్ 20) బీజేపీ ప్రోద్బలంతో శివసేనను మోసం చేసి ఏక్నాథ్ శిండే
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర క్షేత్ర పవిత్రతను దెబ్బ తీయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొన్నది. మధ్యప్రదేశ్లోని మాంధాత పర్వతంపై ‘స్టాట్యూ ఆఫ్ వన్నెస్' (ఏకత్వ విగ్రహం) ఏర్పాటు పనుల
మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీలకు ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు షాక్ ఇచ్చారు. ఇరుపార్టీలకు చెందిన కార్యదర్శులు బీఆర్ఎస్లో చేరారు. దేశాభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ విస్తరణ విజ�