‘నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త..’ అంటూ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూల్ సభలో బీజేపీ జ�
రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న అంతర్గత పోరుపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మధ్య వివాదాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్త
విధి నిర్వహణలో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్పై బీజేపీ ఎంపీ ఒకరు కోపంతో రెచ్చిపోయి చిందులు వేశారు. ‘నీవు ఏ పార్టీకి చెందిన కార్యకర్తవు? నీ సంగతి తేలుస్తా’ అంటూ బహిరంగంగా బెదిరించారు. కేంద్ర మంత్రి రాజ్నాథ
Mamata Banerjee | భారతీయ జనతాపార్టీ (BJP) దేశాన్ని అమ్మాలనుకుంటోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి విమర్శించారు. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ యూనిట్లలో వాటాలను బీజేపీ సర్క�
బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నాగర్ కర్నూల్ (Nagarkurnool) సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్నేండ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రయోగిస్తున్న ప్రధాన ప్రచార అస్త్రం ‘డబుల్ ఇంజిన్ సర్కార్'. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంద�
ప్రధాని మోదీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని, దీనికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఒక్కటవుతారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీని మరో పద్ధతిలో ప్రధాని మో�
బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై తాము చేస్తున్న పోరాటాన్ని ఇకపై న్యాయస్థానంలోనే కొనసాగిస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించారు.
తనపై అసత్య ప్రచారం చేస్తున్న తీన్మార్ మల్లన్న క్యూటీవీ, కాళోజీ టీవీ, జేఎస్ఆర్ టీవీ యూట్యూబ్ చానల్స్పై చర్యలు తీసుకోవాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు.