ఉత్తరాది వేరు. దక్షిణాది వేరు. అక్కడ వర్కవుట్ అయింది కాబట్టి ఇక్కడా అవుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. వచ్చే ఎన్నికలలో బీజేపీకే అధికారం అని ఎవరైనా చెబితే అసలు నమ్మకండి. అలా అన్నారంటే మీ చెవిలో పెద్ద కమ�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. విభజన హామీల్లో భాగంగా కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం మొండిచేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించేందుకు ముందుకొచ్చినా నిర్లక్ష
అధికార బీఆర్ఎస్తో తమ స్నేహం కొనసాగుతుందని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. బీఆర్ఎస్తోనే కలిసి ముందుకెళ్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం శుక్రవారం ప్రకటి�
వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయడం ల�
పోడు భూములకు పట్టాలు పొందిన గిరిజనులు తమ భూములను అమ్ముకోవద్దని.. పంటలు సాగు చేసి అభివృద్ధి చెందాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని మాలోత్ సంగ్యానాయక్తండాలో పోడు భూముల గిరిజ�
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ జెండా పట్టి తొమ్మిదేండ్లు అవుతు న్నా తనకు పార్టీలో సరైన గుర్తింపు లేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి త్వరలో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్ట
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక బసవ సేవా సదన్లో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్�
తెలంగాణ పట్ల మొదటి నుంచి వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, తాజాగా మరో కపట నాటకానికి తెరలేపింది. ఎన్నికలు దగ్గరపడేసరికి అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేసేందుకు సన్న�
శాసనసభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహించి కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళినీ కుమార్ రాజీనామా చేసి ఉండాల్సిందని ఆ పార్టీ నేత రేణుకాచార్య వ్యాఖ్యానించారు. ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకునేందుకు, కొందరికి ఆత�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటం, పదవులు మారుతాయంటూ కథనాలు వస్తున్న
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజకీయ విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై బురదచల్లడం బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా దవాఖ�
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ప్రతి లబ్ధిదారుడికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గంపగుత్తగా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది. కోట్లమందికి పంచటానికి ఎంత మొత్తం బియ్య
ఏడాది వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రధాని మోదీ మంగళవారం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపుతున్నాయి. కేంద్ర ప్రభు�
కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కించపరిచేలా చిత్రీకరించారన్న ఆరోపణలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై కేసు నమోదైంది. కేపీసీసీ సభ్యుడు రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు కర్ణాటక పోల�