Mehbooba Mufti | మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పందించారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు.
‘నువ్వు దేనితో మొదలు పెట్టావో.. చివరికి అదే నీకు దక్కుతుంది’.. ఇటీవల ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఇలాగే మారింది. ఎన్నికల నాటికి మళ్లీ నలుగురైదుగురు నేతలే మిగిలే పరిస్థితి కనిప�
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. తెలంగాణ హక్కు. విభజన చట్టం ప్రకారం ఈ ఉక్కు ఫ్యాక్టరీని కట్టాల్సింది కేంద్రమే. కానీ, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాలుక మతడేశారు. రాష్ట్రమే కట్టుకోవాలంటూ వింత వాదనకు దిగారు.
దేశం ఈ దుస్థితిలో ఉండటానికి కాంగ్రెస్, బీజేపీ చేసిన పాపాలే కారణం.. ఫ్రంట్లు, టెంట్లు దేశాన్ని బాగు చేయలేవని చరిత్రలో నిరూపితమైంది.. అందుకే దేశం ముందు ప్రత్యామ్నాయ ఫ్రంట్ కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండాను ఉంచ�
వైద్య వృత్తిలో రాణిస్తూ ఎంతో మందికి ఆరోగ్యవంతమైన జీవితాలను ప్రసాదిస్తున్న వైద్యులు భావి వైద్య విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్�
సోషల్ మీడియా పై ఆధారపడి బ్రతకడమే తప్ప సమాజం కోసం బీజేపీ చేసిందేమీ లేదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి హిమపురి కాలనీలో ఆదివారం సాయంత్రం �
బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని, బీజేపీ ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు తీసుకొని రావాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరి�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో తమకు భద్రత కరవైందని కొందరు నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరగాళ్లతో వేగలేమని.. ఇండ్లు అమ్ముకొని వలస పోతామని వాపోతున్నారు.
అధికారంలోకి వస్తాం.. రాష్ట్రంలో మేమే ప్రత్నామ్నాయం’ అంటూ బీరాలు పలికిన బీజేపీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీజేపీలోని ఒక్కో నేత అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు.
ఆపదలో ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం బాలసముంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ డివిజన�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తెరపైకి తీసుకొస్తున్నారని సీసీఐ జాతీయ కార్యదర్శి డాక్�
కొంపకు నిప్పు పెట్టి చలి కాచుకోవడం అంటే ఏమిటో ఈటల రాజేందర్ను చూస్తే అర్థం అవుతుందని ఆరెస్సెస్వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అతలాకుతలం కావడానికి ఈటలే కారణమని, కానీ ఆయన మాత్రం తనకేమ�
ల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. అని ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతల మత్తు దిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ అగ