దళిత బీఆర్ఎస్ నాయకులపై దాడిచేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ బడంగ్పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అన్నారు. బుధవారం బడంగ్పేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడప గడపకూ బీజేపీ కార్యక్రమంలో భాగం
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడుకు ఆ రాష్ట్ర పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు ఆ రాష్ట్ర రాజకీయ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీఆర్ఎస్కు అడ్డుకట్ట వేయకపోతే తమ
బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై బెంగళూర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi )చేసిన ట్వీట్కు సంబంధించి మాలవీయపై కేసు నమోదైంది.
మోదీ మొదటిసారి తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. కానీ దాన్ని తాను గుర్తించనట్టు, కేసీఆర్ రాకకు ప్రాధాన్యమేదీ లేనట్టు, అది తాను పట్టించుకోవాల్సిన అంశమే �
ఈటల రాజేందర్ నాకు పెద్దన్న. రాజకీయంగా ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు. ఆయననుచంపేందుకు సుపారీ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం. ఇన్నేండ్ల బీఆర్ఎస్ రాజకీయంలో అలాంటి చిల్లర రాజకీయాలు, సుపారీ రాజకీయాలు, హత్యా రాజ
‘ఆత్మ నిర్భర్ భారత్', ‘మేకిన్ ఇండియా’ పేరిట నినాదాలకే పరిమితమైన బీజేపీహయంలో వేలాది దేశీయ పరిశ్రమలు మూతపడ్డాయి. 150 ఏండ్ల చరిత్ర కలిగిన సూరత్ వజ్ర పరిశ్రమ, వందేండ్లనాటి పానిపట్ నూలు పరిశ్రమ మునుపటి ప్�
హెలికాప్టర్ ప్రమాదం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ త్రుటిలో తప్పించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తీవ్రమైన కుదుపులకు లోనవ్వటంతో, సిలిగురికి సమీపంలో ఆర్మీకి చ�
అదొక అపూర్వ, అపురూప యాత్ర. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్త పార్టీ పరివారాన్ని వెంటబెట్టుకొని పొరుగు రాష్ట్రంలో పర్యటించడం, జనం అడుగడుగునా నీరాజనాలు పలకడం అద్వితీయం.
కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ఓ దళిత యువకుడిపై బీజేపీ నాయకులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ వైఎస్సార్ కాలనీలో మహేశ్వరం నియోజకవర
దేశానికి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ భోపాల్లో మంగళవారం పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి.
ఉచితాల పేరుతో పన్నుల సొమ్మును పంచిపెట్టడం వల్ల పన్ను చెల్లింపుదారులు ఎంతో బాధపడుతున్నారు. పన్ను సొమ్మును సరైన విధానంలో ఖర్చుపెడితేనే వారు సంతోషంగా ఉంటారు’ అంటూ గత ఏడాది అక్టోబరు 23న ప్రధాని నరేంద్ర మోదీ
మణిపూర్లో దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చేతులెత్తేశాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంత్�