(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడిందని, తద్వారా మెజారిటీ స్థానాల్లో గెలిచిందని ఆరోపిస్తూ అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సబ్యసాచి దాస్ వెలువరించిన పరిశోధనాత్మక పత్రంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ పత్రంలో సబ్యసాచి పేర్కొ న్న మరికొన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
మరికొన్ని కీలకాంశాలు