‘ఏవైనా ఎన్నికలు ఉంటే ఇంధన ధరల తగ్గింపు, అవే ఎన్నికలు అవగానే.. ధరల మోతతో వాయింపు’ ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. వచ్చే ఏడాది కాలంలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్
డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రోజులో ఏదో ఒక సమయంలో విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నట్టు 94 శాతం మంది పేర్కొన్నారు.
విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయ చేతకాని కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్పై నిరసన కార్యక్రమాలు చేపడుతోందని జిల్లా పార్టీ అధ్యక్షుడు
విపక్షాలపై కక్షగట్టిన బీజేపీ ఆయా పార్టీల నాయకులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూనే ఉన్నది. ఇటీవల తమిళనాడు మంత్రిని అదుపులోకి తీసుకోగా, తాజాగా పశ్చిమబెంగాల్ న్యాయ శాఖ మంత్రి మోలోయ్ ఘటక్కు శుక్రవారం
స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి మోదీ అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పాట్నాలో విపక్షాలు నిర్వహించిన �
గత తొమ్మిదేండ్లలో ఈడీ ఏకంగా 5,310 కేసులు నమోదు చేసింది. అందులో ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలు, వారిని సమర్థించే సంస్థలు, వ్యక్తులే ఎక్కువగా ఉండటం శోచనీయం. నిష్పాక్షికంగా పనిచేస్తూ జాతి ప్రయోజనాలను కాపాడటం కోస�
రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు కంటున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్
రాష్ట్రంలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని శాసనమండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ను వీడి తప్పు చే�
Lalu Prasad Yadav | హనుమంతుడు తన గదతో బీజేపీని మట్టికరిపించాడని, కర్ణాటకలో రాహుల్ను గెలిపించాడని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav ) అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్ట�
Minister KTR: ప్రతిపక్ష పార్టీలు కలవడం కన్నా.. దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఏకం కావడం ముఖ్యమని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల భేటీతో లాభం లేదన్నా
వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమే లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో (Patna) ప్రతిపక్షాల నాయకులు (Opposition Meeting) నేడు సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో విపక్ష మీటింగ్పై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చ