బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డిని ప్రకటించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. మరోసారి ఉద్యమ ద్రోహికే పట్టం కట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్తున్నారు.
ఈటల రాజేందర్కు ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించడంపై బీజేపీలో కొందరు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యం గా విజయశాంతి గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లో మంగళవారం నిర్�
G Kishan Reddy: తెలంగాణ బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డిని నియమించారు. ఆ పోస్టు నుంచి బండి సంజయ్ను తప్పించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను ఆ పార్టీ మార్చింది. ఏపీకి పురంధేశ్వరిని అధ్యక్షురా�
తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నంబర్ వన్ పార్టీ బీఆర్ఎస్. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండలో
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చిత్తాపూర్ గ్రామా�
కేంద్ర ప్రభుత్వం గుజరాత్కు, తెలంగాణకు మంజూరు చేసిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చర్చకు రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేప�
ప్రతిపక్షాలు ఉస్మానియా దుస్థితిపై నోరుమెదపక ముం దే కేసీఆర్ ఆ పురాతన దవాఖానను స్వయంగా సందర్శించారు. అనేక చోట్ల పైకప్పు పెచ్చులూడటం, గోడలు దెబ్బతినటం, వర్షపు నీరు ధారాపాతంగా కారటం, మొత్తంగా దవాఖాన భవనం శ�
షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ సహా ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో పలువురిపై అవినీతి, ఈడీ కేసులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ.. ఈ తిరుగుబాటు పర్వం నడిపిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్�
విభజన రాజకీయాలతో కశ్మీర్, మణిపూర్లను నాశనం చేసిన బీజేపీ, ఇప్పుడు పశ్చిమబెంగాల్ను నాశనం చేసేందుకు కుట్ర పన్నిందని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విమర్శించారు.
ఎవరికి ఎవరు ‘బీ’ టీం అనేది ప్రజలందరికీ తెలుసునని, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ అరెస్ట్ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
దేశంలోని విపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. సోమవారం సతారా జిల్లాలో పర్యటించిన ఆయన.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.