ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతును కూడగట్టాలంటే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలి. అంతేకానీ న�
మహేశ్వరం నియోజకవర్గంలో రోజురోజుకూ చేరికల జోరు పెరుగుతుండడంతో బీఆర్ఎస్ బలగం మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా బీజేపీ నుంచి చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులతోపాటు సామాన్య కార్యకర్తలు సైతం గులాబీ గూట
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన వెంటనే అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన విభజన హామీలు దశాబ్దకాలం ముగుస్తున్నా ఏ మాత్రం అమలు చేయలేదు. రాష్ట్ర విభజన హామీల్లో ఒ
నిజామాబాద్లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవదని, అన్ని సీట్లు బీఆర్ఎస్సే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 20 శాతం ఓట్ల గ్యాప్ ఉంటుందని చెప్పా�
ఢిల్లీ సర్వీసుల బిల్లుకు సంబంధించిన తీర్మానంపై నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు బీజేపీ చేసిన ఆరోపణలను ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా ఖండించారు.
Minister Sabitha Indrareddy | కేసీఆర్ పాలనను చూసి ప్రజలు తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్
Minister Vemula | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జనరంజక పాలనతో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మెండోర మండలం కొడిచెర్ల గ్రామ బీజేపీ పార్టీకి చెం�
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అయింది కర్ణాటక రాష్ట్ర ప్రజల పరిస్థితి. 40 శాతం కమీషన్ సర్కారుగా పేరొందిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి, కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. మూడునెలలు కాకుండాన�
కార్మికులకు ఏనాడూ రుణాలు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు చేసిన లక్షల కోట్ల అప్పులను మాత్రం మాఫీ చేస్తున్నదని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. కార్మికులకు పని గంటలు, కనీస �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కన్ను దేశంలోని గ్రంథాలయాలపై పడినట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను రాష్ర్టాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చే యోచనలో మోదీ సర్కార్ ఉన్నదని, కేంద్ర సాంసస్�
తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానంపై బుధవారం జరిగిన చర్చ సందర్భం�
డబుల్ ఇంజిన్ సరార్ అని చెప్పుకునే బీజేపీ రాష్ర్టాల్లో భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయని, అనేక సమస్యలతో దేశం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు.
చట్టబద్ధ పాలన మీద నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ లక్ష్యమని సుప్రీంకోర్టు మణిపూర్ వ్యవహారంలో వ్యాఖ్యానించింది. డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యాన్ని కూడా అవి ఎత్తిచూపుతున్నాయి. చట్టబద్ధ పాలన చట్టుబండలు అ�
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చిందంటూ పార్లమెంట్ వేదికగా బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటని, మరీ ఇంత దారుణమా? అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీజేపీ తీరు�