సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించాలంటూ మహారాష్ట్ర పౌర హక్కుల కార్యకర్తలు పెద్దఎత్తున ‘జాగో మహారాష్ట్ర’ (జాగోర్ మహారాష్ట్ర) ఉద్యమాన్ని చేపట్టారు. కర్ణాటకలో చేపట్టిన ‘ఎడ్డెలు కర్ణాటక’(�
‘కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరం నీళ్లను చూడండి.. ప్రాజెక్ట్ మనిగిపోయిందని అన్నారుగా.. ఇప్పుడు ఇక్కడికి అచ్చి చూడండి ఎన్ని నీళ్లువోతున్నయో’ అంటూ జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన రైతు రా�
Supriya Sule | దేశంలో అత్యంత అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతాపార్టీ (BJP) యేనని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలే విమర్శించారు.
సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసి బీఆర్ఎస్ లో(BRS)కి వలసలు కొనసాగుతున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు.
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్కి ఇంకా పెద్దరికం మీద ఆశ చావడం లేదు. బీజేపీని ఎదిరించే శక్తి లేక, సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తువ లేక, ప్రాంతీయ పార్టీల భుజాలమీదికెక్కి సింహాసనం అందుకోవాలని
లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేని నేపథ్యంలో యూసీసీపై దూకుడుగా ముందుకు వెళ్లాలని అనుకొంటున్న బీజేపీకి.. తమ ఎన్డీయే కూటమిలోని ఈశాన్య రాష్ర్టాలకు చెందిన మిత్రపక్ష పార్టీలే బ్రేకులు వేస్తున్నాయి. ఆయా ర�
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో మాటల్లో చెప్పలేని అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ అమాయక గిరిజన యువకుడిపై మూత్రవిసర్జనకు పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుత�
ప్రతి ఆటకు కొన్ని నిబంధనలుంటాయి. వాటిని పాటించేవాళ్లే ఆటలో పాల్గొనాలి. లేకపోతే ఆట రక్తికట్టదు. రూల్స్ పాటించకపోతే తొండాట అంటారు. ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ ప్రవర్తన అచ్చంగా తొండాటే అని చెప్పాలి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డిని ప్రకటించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. మరోసారి ఉద్యమ ద్రోహికే పట్టం కట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్తున్నారు.