కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం కన్న కలలన్నీ సాకారమవుతున్నాయని, చెప్పిన ప్రతి మాటా నిజం చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
రాష్ట్ర విభజన హామీ లు అమలు చేయని ప్రధానికి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం వరంగల్లోని ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంల�
కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి నిరోధక పార్టీలని, వాటివల్ల రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటకు చెందిన బీజేపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వల్దాస్ ఉపేం
త్రిపుర అసెంబ్లీలో అశ్లీల వీడియోను చూస్తూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే జబాద్ లాల్ నాథ్పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం డిమాండ్ చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొన�
బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నపుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తనకేమీ పట్టనట్టు వ్యవహరించారు. ఆయన స్థానంలో తననే నియమిస్తారనీ ఊహించి ఉంటే బండి వ్యతిరేక శిబిరానికి మద్దతు ఇ
జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703)లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి మండలంలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద మంటలు చెలరేగాయి.
మహిళా రెజర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అ ధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
మైనార్టీలను అణగదొక్కేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూనిఫాం సివిల్కోడ్ (యూసీసీ) చట్టాన్ని తేవాలని చూస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ (PM Modi) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణపై (Telangana) వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్�
ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకునేంతవరకు ప్రజలు మోసపోతూనే ఉంటారని లెనిన్ అన్నారు. ఈ స్టేట్మెంట్కు నేటికి ప్రాసంగిత ఉందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా నేడు తెలంగాణ రాజకీయాలను నిశి�
Akhilesh Yadav | ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన అత్యంత హేయమైందని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ 18 ఏండ్ల పాలనలో మధ్యప్రదేశ్ సాధించింది ఇదా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే గతంలో ఆ రాష్ట్ర ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉన్నా... ప్రధానమంత్రి స్థాయిలో వివక్ష ఉండేది కాదు. ఆ రాష్ర్టా�
ఓరుగల్లులో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు 40 ఏండ్ల ఉద్యమాల కల. దానికోసం అన్నివర్గాలు పోరాడాయి, పోరాడుతూనే ఉన్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక యువత
ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు ముందే బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలే దాడులు చేసి అద్దాలు, కుర్చీలు విరగ్గొట్టారు. సాక్ష్యాత్తు ఈ లొల్లి అంతా పార్టీ �
Maharashtra | మహారాష్ట్రలో బీజేపీకి మరోసారి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని జల్గాన్, ధూలే, లాతూర్ జిల్లాల నుంచి బీజేపీసహా ఇతర పార్టీల నేతలు, రిటైర్డ్ అధికారులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్