కాషాయ పార్టీ అధికారమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారుతుందని శివసేన నేత (యూబీటీ), ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay raut) పేర్కొన్నారు. ఇతర పార్టీలను చీల్చి ఆపై వారిని తమ పార్టీలో కలిపేసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తె లంగాణ అభివృద్ధి కోసం చేసిందేం లేదని, దేశం తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో చాలా వెనకబడిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం కడుతున్న పన్నులతో గజరాత్�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన వరంగల్ బహిరంగ సభకు బీజేపీ అగ్రనాయకులు డుమ్మా కొట్టారు. వరంగల్ బహిరంగ సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని స్టార్ క్యాం పెయినర్గా చెప్పుకొనే మాజీ ఎంపీ విజయ
వరంగల్ సభలో మోదీ మాటల్లో అబద్ధాలు, తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం తప్ప మరేదీ కానరాలేదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. మోదీ అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్మరని, అందుకే తొమ్మిదేండ్లలో ఇక్
Minister Harish Rao | బీజేపీ సర్కారు ఢిల్లీలో అవార్డులు ఇచ్చి.. గల్లీలో తిడుతున్నదని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలో అభివృద్ధి జరుగకపోతే వివిధ శాఖలకు ఎందుకు అవార్డులు ఇచ్చారని ప్రశ్నించారు.
కేంద్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా, 2.20 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ మాట్లాడటం గురవింద సామెత కన్నా హీనంగా ఉన్నది. ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి, మోసం చే�
రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ శంకుస్థాపన పనుల కోసం నిర్దేశించిన స్థలంలో దాదాపు వారం నుంచీ బీజేపీ రాష్ట్ర నాయకులు, రైల్వే అధికారులు హడావుడి చేశారు. ప్రధాని మోదీ ఇక్కడికే వచ్చి పనులకు శంకుస్థాపన చేస్తారే�
మోదీ ఫాసిస్టు విధానాలపై యువత ఐక్యంగా ఉద్యమించాలని, ఉపాధి కల్పించని పాలకులను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్పాషా పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే పరనిందలు, చౌకబారు విమర్శలకే పరిమితమయ్యారు. తమ కోసం ఏదో తెస్తారని, ఏదో ప్రకటిస్తారని ఆశగా చూసిన తెలంగాణ ప్రజలకు మళ్లీ నిరాశే మిగిల్చారు. ప్రధాని వరంగల్ పర్యటన, ప్రసంగం ఆద్�
షిండే-బీజేపీ ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం చేరిక వెనుక పెద్ద కథే ఉన్నదని, సీఎం షిండేకు చెక్ పెట్టేందుకు బీజేపీ అజిత్ను చేరదీసిందనే ప్రచారం నేపథ్యంలో శివసేన(యూబీటీ) నేత అదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు �
West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపిస�
రాష్ట్రం ఏర్పడిన నాడు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన నిపుణులు ఈ ప్రాంతానికి ఏమేం అవసరం ఉన్నాయో.. వాటన్నింటిని విభజన చట్టంలో పొందుపరిచారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, రాష్ర్టానికి ఒక గిరిజన యూనివర్సిట�