రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాలకు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, వాటిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మోసప�
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికలకు నెలల సమయమున్నా అందరి కంటే ముందుగానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా నేతల్లో ఉత్సాహం నెలకొంది. అభ్యర్థిత్�
లడఖ్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం కార్గిల్లో జరిగిన ర్యాలీలో కాషాయ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
MP Arvind | ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్త�
హనుమకొండలో కాషాయ మూకలు రెచ్చిపోయాయి. ముట్టడి పేరుతో దౌర్జన్యానికి దిగి, రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి తెగబడ్డాయి. రాళ్లు, కట్టెలతో దాడి చేసి గూండాగిరీ చేయడంతో వరంగల్ పశ్చి�
తప్పుడు వ్యాఖ్యానాలతో మహిళలను అవహేళన చేయడం మానుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీని హెచ్చరించారు. మహిళల వ్యక్తిత్వహననం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మహిళలపై దాడి ఆపాలని సూచించా�
అరిషడ్వర్గాలు మామూలు మనుషుల్లో ఉంటే వారు, వారి కుటుంబాలు మాత్రమే నాశనమవుతాయి. కానీ ఈ లక్షణాలు పాలకులలో ఉంటే దేశాలు నాశనమవుతాయి. ఈనాడు ప్రజలను పరిపాలించేవారిని రాజకీయ నాయకులు అంటున్నాము. ఈ నాయకులలో రాజసం
హనుమకొండలో బీజేపీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి పేరుతో గూండాయిజానికి దిగారు. బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టి.. రాళ్లు, కట్టెలతో దాడి చేసి
మహిళలపై దాడి చేయడం ఆపాలని బీజేపీకి (BJP) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు.
Boiled Rice | ‘తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ తీసుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే మీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయండి. అంతేగానీ మేం మాత్రం బాయిల్డ్ రైస్ తీసుకోం’.. ఇదీ తమ రాష్ట్ర రైతులు పండించిన బాయిల�
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్ముకుంటే బతుకులు చీకటి పాలవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. వైస్ ఎంపీపీ వెంకటాచారి ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 20మంది
బీఆర్ఎస్ జోరుకు తట్టుకోలేని విపక్షాలకు ఏంచేయాలో అర్థం కావడం లేదు. బీజేపీ ఏదో చేద్దామనుకొని ప్రజల ముందు బొక్కబోర్లా పడింది. ప్రభుత్వంపై, స్పీకర్ పోచారంపై విష ప్రచారం చేయబోయి నవ్వుల పాలయ్యింది. డబుల్
కార్యకర్తలే తన బలమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి టికెట్ దక్కించుకొని జిల్లాకు వచ్చిన సందర్భంగా బుధవారం నియోజకవర్గ నాయకు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయబోయే వారి జాబితాను కేసీఆర్ ప్రకటించడం అన్నది ప్రతిపక్షాలపై పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ లాంటిదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అభ�