ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగురవేయడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టంచగా, తాజాగా బీజేపీ నేత కిరీట్ సోమయ్యకు చెందిన అశ్లీల వీడియో బయటకురావ
బెంగళూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలకు చెందిన నేతలు రెండు రోజులుగా బెంగళూరులో సమాలోచనలు జరుపుతున్నారు. ఎన్డీయేను ఎదుర్కొనబోయే ఈ ప్రతిపక్ష కూటమికి I-N-D-I-A (ఇండియన్ న�
రాష్ట్రంలో జ రుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై గులాబీ గూటికి వలసలు వస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఓబ్లాయిపల్లి గ్రామానిక�
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతున్నది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో అవి చేస్తున్న చిల్లర రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి.
Essential Commodities Price | భారత్-నేపాల్ సరిహద్దును ఉత్తరాఖండ్లోని సమీప గ్రామస్థులు ఇటీవల తరచూ దాటుతున్నారు. విషయం ఏంటా అని ఆరా తీస్తే... దేశంలో టమాటాల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనుగోలు చేసేందుకు పక్క దేశానికి సాహస�
రైతు సమస్యలపై చర్చించేందుకు మహారాష్ట్రలోని షిండే-బీజేపీ ప్రభుత్వం నిరాకరించడంతో ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గందరగోళం మధ్య వాయిదా పడ్డ�
ఇటీవల పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ అధికారంలోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై కక్ష కట్టినట్టు కనిపిస్తున్నది. మమత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇక ఎంతోకాలం ఆమె పార్టీ అధికారంల�
సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఉచిత కరంట్ వద్దన్న కాంగ్రెస్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇవ్వని హామీలను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.