ఇప్పటికే ఒకసారి బొందలవడి 60ఏండ్లు ఆగమైనం, ఆ పంచాయితీ తెంచుకొని ఇప్పుడిప్పుడే గట్టునవడుతున్నం.. ఇట్లాంటి తరుణంలో మాయమాటలు నమ్మితే మళ్లీ గోసపడతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్�
రైతులు, దళితులకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని, రానున్న ఎన్నిల్లో ఓట్ల కోసం మొసలికన్నీరు కారుస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దళిత డిక్లరేషన్, రైతు సదస్సుతో తెలంగాణలో వారు చేసేదేమ�
కేంద్ర న్యాయశాఖ మంత్రి, బీజేపీ నేత అర్జున్రామ్ మేఘ్వాల్ నంబర్వన్ అవినీతిపరుడు.. అంటూ రాజస్థాన్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కైలాశ్ మేఘ్వాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి వె�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) ప్రశ్నించారు.
Ajit Pawar | రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే తమ వర్గం బీజేపీ (BJP), సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివస
తెలంగాణలో ఏదో చేస్తామంటూ ఊదరగొడుతున్న ఢిల్లీ పార్టీలు ఇక్కడి సభల్లో డొల్లమాటలతో జనాల్లో చులకనవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 నియోజవర్గాల అభ్యర్థులను ప్ర
పేదలకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు ఆరాటపడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం �
తెలంగాణ మాడల్ను అమలు చేస్తే దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా వెలుగొందుతున్న�
సీఎం కేసీఆర్ నిరంతరం పేదలకు మేలు చేయడం కోసమే ఆలోచిస్తారని.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆరాటపడుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలో రూ.7.62 కోట్లతో �
బీఆర్ఎస్ది ఎప్పుడు ప్రజాపక్షమే అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. జనం గుండెల్లో చోటు, వారి ఓటు తనకే అని పేర్కొన్నారు. ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’లో భాగంగా ఆదివారం నందిపేట్ మండలం గంగాస�
మహారాష్ట్రలో అటు పంటలు సరిగా పండక, ఇటు ప్రభుత్వ మద్దతు లేక రైతన్నలు నిలువునా ప్రాణాలు తీసుకొంటున్నారు. ప్రాంతంతో, జిల్లాతో సంబంధం లేకుండా ప్రతి జిల్లాలో అన్నదాతలు తనువు చాలిస్తున్నారు.
అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు మోదీకి ఉన్నదా అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత 9 ఏండ్లలో బీజేపీ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో కాగ్ నివేదిక బట్టబయల�
ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన అమిత్ షా సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. కొండంత రాగం తీసి.. ఏదో చేసిండు అన్నట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటన సాగింది. ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పేరుతో సభ పెట్టినా.. అది ఆద్యంతం
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులు, ఆదివాసీలకు రక్షణ లేకుండా పోతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న యూపీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వరుసగా చోటుచేసుకొంటున్న దారుణాలే ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి. తాజాగా మ�