రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చురుగ్గా పని చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపుని�
వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనలో ఏపీలో దౌర్జన్యాలు పెరిగి సామాన్యులు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఆ�
అభివృద్ధి చేసేవారిని ప్రజలు ఆదరించాలని, అబద్ధాలు చెప్పేవారికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియ�
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చురుగ్గా పని చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపుని�
కర్ణాటకలో గెలిచినం.. తెలంగాణలోనూ మేమే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే అంతే సంగతులు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా గడవకముందే.. మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేశారని ప్రజలు లబో�
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుంచి పడిగెల, సావెల్ గ్రామాలకు చెందిన సుమారు 160 మంది రోడ్లు భవనాల శాఖ మంత్రి వేమ
BJP | వేరే పార్టీనుంచి బీజేపీలో చేరినవారికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి షాక్ ఇచ్చారు. వేరే పార్టీలోనుంచి వచ్చినవాళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండబోదని మీడియా సాక్షిగా చెప్పకనే చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ‘ఓట్ ఫర్ ఇండియా’ అంటూ పిలుపునిచ్చారు. పలు సమావేశాలు, సభల్లోనూ దాన్నే వల్లె వేశారు. అప్పుడు ఆయనింకా దేశానికి ప్రధాని కాలేదు. రూపాయి విలువ పెరగాలంటే, ధరలు తగ్గాలంటే, ఉద్యోగాలు రావ�
దేశంలో బీజేపీ నంబర్ వన్ బ్లాక్మెయిలింగ్ పార్టీ అని, ఆ పార్టీ విధానాల కారణంగానే మణిపూర్ మండిపోతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్లో మీడియాత
కష్టపడే వారికి బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్ ఫేజ్-2లో నివాసముండే బీజేపీ కార్యకర్తలు గురువారం బీఆర్ఎస్ పా�
అంబర్పేట నియోజకవర్గంలో గురువారం పలు పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాగ్అంబర్పేట డివిజన్ విజ్ఞాన్పురి కాలనీకి చెందిన
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తన కార్య�
బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు ఢిల్లీలో నిరసన సెగ తగిలింది. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై బాధిత కుటుంబ సభ్యులు ఆయన్ను నిలదీశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చ�