న్యూఢిల్లీ: బీజేపీ అంటే బ్రిజ్భూషణ్ జనతా పార్టీ అని ఆమ్ఆద్మీ పార్టీ అభివర్ణించింది. జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని ఆ పా�
Kishan Reddy | ఆయనో కేంద్ర మంత్రి... సొంత రాష్ర్టానికి దేవుడెరుగు ! కనీసం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించుకోలేకపోయారు. ఒకట
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, ఉమ్మడి పౌరసృ్మతి, మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స�
Telangana | రాష్ట్ర బీజేపీలో కొత్త టెన్షన్ మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో మరోసారి తెలంగాణకు రానున్నారు. ఇదే సమయంలో పలువురు నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది
మెదక్ బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. బుధవారం రాత్రి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో చ�
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పొత్తులాట అడుతున్నాయి. తీవ్ర ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో పీఠం ఎక్కడ చేజారుతుందోనన్న ఆందోళనలో బీజేపీ ఉంటే.. మరోసారి కేంద్రంలో గద్దెనెక్కాలనే ఆత్రుతలో కాంగ్రెస్ ఉన్నది. ఇందుక�
డబ్బు ఐదేండ్ల స్వాతంత్య్ర దేశంలో దక్షిణా ది నాయకత్వంలో ఏర్పడిన ఏకైక జాతీయ పార్టీ బీఆర్ఎస్. ఇన్నేండ్లలోనూ దేశ మౌలిక సమస్యలేవీ పరిష్కారం కాని అనివార్యత నుంచి బీఆర్ఎస్ ఏర్పడింది. ఇన్నాళ్లు దేశాన్నేలి
కర్ణాటక అసెంబ్లీలో బుధవారం గందరగోళం నెలకొన్నది. బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశాల కోసం ఐఏఎస్ అధికారుల సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకున్నదని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. సభలో గందర�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు పార్టీలు సభలు, సమావేశాలు ఏర్పాటుచేసుకొని, జన సమీకరణ చేసుకోవడం సహజమే. కానీ, అలాంటి సభలతోనే అధికా
పట్టణంలో ఆర్టీసీ బస్డిపోపై అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మబోరని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, జడ్పీటీసీ రవి, కమ్మర్పల్లి మార్కెట్
ఢిల్లీలో రైతుల ఆందోళన ఉధృతమై కేంద్రంలోని మోదీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అయిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అప్పటినుంచి కాంగ్రెస్ రైతు శ్రేయోభిలాషిగా నటించడం మొదలుపెట్టింది. కానీ ఆ పార్టీ అసలు స్వరూప
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఒక దళారి అని, టీడీపీ, బీజేపీ మధ్య అనుసంధానానికి ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కా ర్యదర్శి నారాయణ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తొమ్మిదేండ్లలోనే 70ఏండ్ల ప్రగతిని సాధించామని.. ఓర్వలేని వారు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓటుతో సమాధానం చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రావడానికి కూటముల పేర్లు మార్చుకొని ముందుకు వస్తున్నాయని, వాటితో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి విమర్శించారు.
PM Modi | కేంద్రంలో ఉన్న బీజేపి ప్రభుత్వ ప్రధాని మోదీ విధానాలతో దేశం నాశనమైతుందని, మోదీని మళ్లీ గెలిపిస్తే దేశం నిర్వీర్యం అవుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు విజయ రాఘవన్ అన్నారు. నందిక�