‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. 50శాతం సీట్లలో అసలు గెలుపు ఊసే లేదు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వార�
మణిపూర్లో నరమేధం సృష్టిస్తున్న వారి ఆగడాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని స్వచ్ఛంద సేవా సంస్థల సమాఖ్య ప్రతినిధి, ప్రజ్ఞ కళాశాల డైరెక్టర్ పిట్టల సురేందర్ పిలుపునిచ్చారు. మణిపూర్ ఘటనను నిర�
హర్యానా బీజేపీలో రాజీనామాల పర్వం నడుస్తున్నది. ఇప్పటికే 40 మందికి పైగా రాజ్పుత్ నేతలు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. 9వ శతాబ్దానికి చెందిన రాజు సామ్రాట్ మిహిర్ బోజ్ విగ్రహావిష్కరణపై గుజ్జర�
పార్టీ పురోగతి కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటదని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా విజయం నల్లేరుపై నడకేనని, బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ ఖాయమని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్కే పట్టం కట్టేందుకు యావత్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర విద్యుత్�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. 200 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నా�
Minister Jagadish Reddy | బీజేపీ దుర్మార్గాలకు మణిపూర్ ఉదంతం పరాకాష్టగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్దిపొందాలన్నది బిజెపి వ్యూహంలో భాగంగ�
ముందుచూపు లేని మోదీ సర్కారు ప్రజల ఆకలితో ఆడుకొంటున్నది. దేశ ప్రజల అవసరాలకు ఎంత ఆహార ధాన్యాలు అవసరమో కూడా తెలుసుకోలేంత గుడ్డితనంతో పాలస సాగిస్తున్నది. గోదాముల్లో నాలుగేండ్లకు సరిపడ బియ్యం నిల్వలున్నాయన
తెలంగాణ ప్రభుత్వ పథకా లు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజల్లోనూ విశేష ఆదరణ లభిస్తోం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సొంతూరైన గోరఖ్పూర్లో అధికార బీజేపీకి (BJP) చెందిన ఏబీవీపీ (ABVP) సభ్యులు రెచ్చిపోయారు. గోరఖ్పూర్లోని (Gorakhpur) దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ విశ్వవిద్యాలయం (Deen Dayal Upadhyay University
Bandi Sanjay | బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిందే బండిసంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తొలిగించగానే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చానని తెలిపారు. బండిని అందరూ గుండెల్ల�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కాస్తా బండి సంజయ్ వీడ్కోలు సభగా మారిపోయింది. సభ ఆద్యంతం బండి నామస్మరణతో నిండిపోయింది.
MLC Kavitha | నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీచేసినా ఓడించి తీరుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శపథం చేశారు. తన కుటుంబంపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనేది లేదని హె�