మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నదని వామపక్షాల నేతలు విమర్శించారు. మణిపూర్ అలర్లను అరికట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్య�
బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో తిరుగులేని ఆదరణ లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దానప్పగారి యాదగిరి, స�
Karnataka | కర్ణాటకలో బీజేపీ అవినీతితో విసిగివేసారిన ప్రజలు అధికారం అప్పగిస్తే.. దాన్ని నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్ నానాపాట్లు పడుతున్నది. ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నామని, అధికారులు ఎవరూ తమ మాట వినడం ల�
తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, బీఆర్ఎస్ పాలన తీరుకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందగా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
ఈశాన్య రాష్ర్టాలు ఇలా తగలబడిపోతుంటే సంబంధిత శాఖ మంత్రి కిషన్రెడ్డి మాత్రం హైదరాబాద్లో పదవుల పందేరం ఆడుతున్నారు. ఓట్లు, సీట్ల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. బాధ్యత తీసుకొని చక్కదిద్దాల్సిన ఈ మంత్రి
ప్రజారంజక పాలన అనేది ఒక గొప్ప బాధ్యతతో కూడిన నైపుణ్యం. అందులో ఆరితేరితేనే ప్రజలిచ్చిన అధికార పీఠానికి సార్థ్ధకత చేకూర్చిన వారవుతారు. మంచి పాలకుడిగా ప్రజలను మెప్పించగలుగుతారు. లేకపోతే ఆ ప్రజలే అధికార పీ�
దళితులపై నేరాల్లో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని ఎన్సీఆర్బీ -2021 నివేదిక పేర్కొన్నది. దళితులపై దాడుల్లో 2020లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది.
విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈస్టిండియా కంపెనీ వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు.
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో జట్టు కట్టబోమని జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ (HD Deve Gowda) స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.
బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి త్వరలో పార్టీ మారబోతున్నారా? ఇప్పుడు రాష్ట్రమంతటా ఇదే చర్చ మొదలైంది. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదంటూ ఇప్పటికే ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చాల�
రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించగానే సంబరాలు చేసుకున్న ఓ వర్గం బీజేపీ నేతల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సంజయ్ పట్ల అధిష్ఠానంలో సానుభూతి రోజురోజుకూ పెరుగుతుండటంతో వారు కలవర పడుతు�
మణిపూర్లో స్త్రీల మానాలకు, పురుషుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది. పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండాపోయింది.
దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలను రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిది. వాటిని తక్కువ ధరలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేయాల్సింది కూడా కేంద్రమే. కానీ ఈ వ్య