వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ను ప్రజలు గల్లంతు చేయడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందని మంత్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పర్యటన చప్పగా సాగింది. వరదతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామంలో ఆదివారం కిషన్రెడ్డి పర్యటించారు. రెండు వాడల్లోన�
మూడు నల్ల చట్టాలు తెచ్చి వెయ్యి మంది రైతుల చావుకు కారణమై బీజేపీ చేసింది పాపం. రైతులకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ దేశానికి శాపం. నిరంతర కరెంటు ఇస్తూ రైతులను ఆదుకొంటున్న సీఎం కేసీఆరే మనకు దీపం. ఇంటి �
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ సర్కారు అధికారాన్ని చేపట్టి 75 రోజులైనా పూర్తికాలేదు. అప్పుడే ప్రభుత్వంలో అస్థిరత మొదలైంది. సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే అవినీతి ఆరోపణలు వెలువడట�
కుంభవృష్టి రైతులకు క‘న్నీళ్లే’ మిగిల్చింది. భారీ వరద దండిగా నష్టం చేకూర్చింది. చెరువులు, కుంటలు నిండాయని సంతోషపడాలో, వేసిన పంట కొట్టుకుపోయిందని ఏడవాలో తెలియని సందిగ్ధావస్థలతో రైతు కుమిలిపోతున్నాడు. ఇస�
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్పై వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తమిళనాడుకు చెందిన ప్రముఖ పబ్లిషర్, రాజకీయ విశ్లేషకుడు బద్రి శేషాద్రిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బీజేపీకి గట్టి మద్దతుద
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. మధ్యప్రదేశ్లో దళితులు, గిరిజనులపై వరుసగా జరుగుతున్న అకృత్యాలను మరువకముందే... యూపీలో మరో ఘటన బయటపడింది. ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనానికి కట్టేసి అతి
Jitta Balakrishna Reddy | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పచ్చి సమైక్యవాది అని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలకృష్ణారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీకి చెందిన యెండల లక్ష్మీ�
రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది రైతుల చావుకు బీజేపీ (BJP) కారణమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్ష
PM Modi | మణిపూర్లో జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కొన్ని రోజుల క్రితం మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేయగా, తాజ
మణిపూర్ ఘటనపై చర్చకు బీఆర్ఎస్ పట్టువిడువకుండా పోరాడుతున్నది. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై అత్యవసరంగా రాజ్యసభ, లోక్సభలో చర్చ జరిపి, శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొల్పేందుకు తక్షణ చర్యలు చేపట్ట�
దేశం కోసం ప్రాణం ఒడ్డేందుకు సిద్ధపడి కార్గిల్ యుద్ధంలో శత్రువు శిరస్సును వంచి.. తుంచిన యోధుడు ఇప్పుడు నిట్టూరుస్తున్నాడు. ‘తల్లీ నేను నా దేశాన్ని ప్రాణాలకు తెగించి రక్షించగలిగాను. కానీ, నా దేహ అర్ధభాగమ�
బీజేపీలో పార్టీ మారాలనుకునే వారికి బండి సంజయ్ సాకుగా దొరికాడని ఆ పార్టీలో ఒక వర్గం వాదన. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలోనైనా నిలిచేటట్టు లేదని కొందరు నాయకులు పార్టీ మారాలనుకుంటున్నారని, అయితే ఆ