కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందంటూ ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తరచూ ఊదరగొడుతుంటారు. అయితే అభివృద్ధి సంగతి దేవుడికెరుక.. డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో అల్లర్లు మా
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిం ది. ఇటీవలే స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కూడా నిర్వహించుకున్నాం. మన దేశానికి అతిపెద్ద ప్రజాస్వామికదేశంగా పేరున్నది. కానీ ప్రస్తుతం మన దేశంలో అందుకు భిన్నంగా పాల
ఈవీఎంలను హ్యాకింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister KTR | బీఆర్ఎస్ (BRS ) అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు.
TSRTC | ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ 2019లో అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అదే పనిచేస్తే ఓర్వలేని బీజేపీ విష ప్రచారానికి దిగింది. నాడు విలీనం చేయాలన్న న�
రైతుల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా అన్నదాతలకు మరో శుభవార్త చెప్పింది. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాతలకు ఇప్పటికే రైతుబంధు వంటి పథకాల ద్వారా అండగా ఉంటున్న ప్రభుత్వం.. రైతులక�
జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, ఛైర్మన్లు, గ్రూప్ ఏ వంటి ప్రభుత్వ ఉన్నత ర్యాంకు పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుతుండటంపై పార్లమెంటరీ ప్యానల్ అసహనం వ్యక్తం చేసింది. పోస్టులకు తగిన అర్హతలు
Minister Harish Rao | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలోని సదాశివపేట నుంచి కాంగ్రెస్, బీజే�
MLAs Assets | పేద, మధ్య తరగతి భారతావనికి ధనవంతులైన ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తేలింది. దేశంలోని ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కోటీశ్వరులని తెలిసింది.
కాంగ్రెస్, బీజేపీల నీచ రాజకీయం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రెండు పార్టీలు ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా వ్యవహరిస్తుండడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ శ్రేయస్సునే కోరుకుంటున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతగా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ పార్టీ బృందం కలువడమే ఇందుకు నిద
మణిపూర్ హింసాకాండపై కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిందని వ్యాఖ్యానించింది. శాంతిభద్రతలను అదుప�
‘కాంగ్రెస్ కాదు స్కాం గ్రెస్. వారి పాలనలో రాష్ట్రంలో చేసింది అంతా అవినీతే. ఒరగబెట్టిందేమీ లేదు. వాళ్లు ఆనాడూ ఏమీ చేయలేక.. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నది చూడలేక.. ఏదేదో మాట్లాడుతున్నరు.
2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడిందని, తద్వారా మెజారిటీ స్థానాల్లో గెలిచిందని ఆరోపిస్తూ అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సబ్యసాచి దాస్ వెలువరించిన పరిశోధనాత్మక పత్రంపై సర�
దేశంలో పోలీస్ కస్టడీ మరణాల్లో బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర రాష్ర్టాలు గత ఐదేండ్లుగా టాప్లో నిలిచాయి. మంగళవారం హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో ఈ వివరాలను వెల్లడించారు.