బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MAL Raja Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో (Assembly) తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్ చెప్పారు.
BJP | 2011లో జరిగిన దాడి కేసులో యూపీలోని ఇటావా సెగ్మెంట్ బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేండ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఆగ్రాలోని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ శనివారం తీర్పు వెలువరిం
దేశంలో ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చిన మొదటి రాష్ట్రం, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నది, వరి ఉత్పత్తిలో నంబర్ వన్, అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస�
Minister KTR | తెలంగాణతో బీఆర్ఎస్ది పేగుబంధం, దీన్ని ఎవరూ తెంచలేరు, తుంచలేరు. అధికారం కోసం తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. అందర్నీ ఒప్పించి, మ�
TSRTC | టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్ర గవర్నర్ పూటకో కొర్రీ పెడుతున్నారు. ఒకవైపు తాను కార్మికుల పక్షపాతినని చెప్పుకొంటూనే మరోవైపు వారి ఆశలపై నీళ్లు చల్లుతు�
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సభలో పలు కవితలతో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ దళిత కవి దున్న ఇద్దాసు రచించిన కవితను చదివి �
గుజరాత్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా గుర్తింపు ఉన్న ప్రదీప్ సిన్హ్ వాఘేలా పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసినట్టు శనివారం ప్రకటించా�
ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో మేడ్చల్ మండలం బండమాదారానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్ట�
Adani Group | దేశంలో రద్దీగా ఉండే ఎనిమిది ఎయిర్పోర్టులను కేంద్రంలోని బీజేపీ సర్కారు అదానీ గ్రూప్నకు కట్టబెట్టింది. ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవంలేని కంపెనీలకు డీల్ అప్పగించవద్దంటూ డిపార్ట్మెంట్
Petrol Price | పెట్రో ధరల పెంపుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసింది. భారత్ పొరుగు దేశాలు, పశ్చిమ దేశాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్పై తాము పెంచింది చాలా తక్కువని కేంద్రమంత్రి హర్దీప్సిం
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వ్యాఖ్యా నించిన ఎంపీ సోయం బాపురావును బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు ఆ పార్టీ అధినాయకత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదర�
బీజేపీకి కర్ణాటక ఫైల్స్ (ఓటమి) చేసిన డ్యామేజీ అంతా ఇంతా కాదు. ఆ పార్టీ కర్ణాటకలో ఓటమి తర్వాత తెలంగాణ వలస నేతలు తమ దారి తాము చూసుకుంటామని అధిష్ఠానాన్నే బ్లాక్మెయిల్ చేశారు. దీంతో ఈటలకు ఎన్నికల నిర్వహణ క�
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివ