కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ పట్టినట్టు నటిస్తాయి తప్ప గల్లీల్లో మాత్రం దోస్తులేనని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. మంగళవారం బాన్సువాడలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆందోళన చేయడమే అందుకు ని�
రాష్ట్రం అప్పులపాలైందంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల్లో వీసమెత్తు వాస్తవం లేదని మరోసారి రుజువైంది. అప్పుల కట్టడిలో తెలంగాణ ఆదర్శంగా ఉన్నదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం అంగీక�
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే తెలంగాణలో స్కీములు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కొట్లాటలు, అవినీతి కనిపిస్తాయని విమర్శించారు.
‘ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థ హింసను ప్రోత్సహించదు. అలాంటి సమాజం హింసను సహించదు. కానీ నేడు భారతీయ సమాజంలో హింసాత్మక అల్లర్లు సంస్థాగత వ్యవస్థగా రూపొందినయ్' అన్నారు రాజనీతి శాస్త్రవేత్త పాల్ ఆర్ బ్రాస�
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎ
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. అందుకే వందలాది మంద ప్రజలు వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
MP Arvind | తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా జిల్లా బీజేపీ పార్టీలో రోజురోజుకు అంతర్గత పోరు ముదురుతోంది. కాషాయ పార్టీలో గతంలో లేనంతగా అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. గత వ
బీజేపీకి ఆ పార్టీ వనపర్తి జిల్లా ఇన్చార్జి, బీజేవైఎం స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ టేకుల భాస్కర్రెడ్డి షాకిచ్చారు. భారీ అనుచరగణంతో ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి అమలు, సంక్షేమ పథక�
మాదిగలను వంచించిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని వడ్డేపల్లిలో మీడియాతో మాట్లాడారు. వ
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తుండగా, అదే కేంద్రంలో క్యాబినెట్ మంత్రి మరో లెక్క చెప్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను తాము చెప్పిందే నిజమని నమ్మించేందుకు విఫలయత్నం చేస�
కాంగ్రెస్, బీజేపీలకు వరుస షాక్లు తగులుతున్నాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నార
బాలబాలికల(18 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు) అక్రమ రవాణాలో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది. యూపీలో పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ను ప్రజలు గల్లంతు చేయడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందని మంత్