Minister Srinivas Goud | ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మాయమాటలు చెప్పేందుకు, ప్రజలను మభ్య పెట్టేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని..వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన మరోసారి రద్దయింది. ఈ నెల 29న తలపెట్టిన హైదరాబాద్ పర్యటనను అమిత్షా అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది అమిత్షా పర్యటన రద్దు కావడం ఇది నాలుగోసారి. తె�
Power Outage | ఎండలు తగ్గుముఖంపట్టి వాతావరణం చల్లబడినప్పటికీ.. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు కోతలు మాత్రం ఆగట్లేదు. ఈ జూలైలోనూ పవర్ కట్స్ ఎదుర్కొంటున్నట్టు 74 శాతం మంది స్థానికులు చెబుతున్నారు. రోజుక
అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సులభమే కావొచ్చు! కానీ, ప్రజల విశ్వాసాన్ని పొందడం మాత్రం కష్టసాధ్యమే! ‘2023లోనూ నాపై అవిశ్వాసం తీసుకొచ్చేలా మీకు అవకాశం రావాలి.
బంగారం, వెండి, రాగి, లిథియం, బెరీలియం వంటి విలువైన ఖనిజాలను వెలికితీసే అనుమతులు ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థలకే ఉండేవి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు కొత్తగా నిబంధనలను సవరించింది.
Telangana | ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చాం’.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మంగళవారం చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటనపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. �
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నద
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం హర్షగూడ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రవినాయక్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సాలీ లక్ష్మణ్నాయక్తో పాటు వివిధ పార్�
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై సొంత జిల్లా నేతలు తిరుగుబాటు చేశారు. ఆర్మూర్, బాలొండ, బోధన్ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ
ప్రజా సమస్యలపై బీజేపీ సర్కారును వదిలే ప్రసక్తే లేదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మణిపూర్ అంశంపై చర్చ జరుపకుండా కేంద్రం పారిపోతున్నదని మండిపడ్డారు. బుధవారం మోదీ సర్�
ఒక పక్క దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలు ఈ విషయంలో టాప్లో ఉన్నాయి. అయితే వాస్తవాలను మరుగున పెట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, మంత్రులు అడ�
హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతున్నది. మైతీ తెగకు ఎస్టీ హోదా ఇచ్చే అంశంపై రాజుకున్న నిప్పు రాష్ర్టాన్ని అగ్నిగుండంగా మార్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన
Supreme Court | రాజ్యాంగ నిబంధనలు బీజేపీ పాలిత రాష్ర్టాలకు వర్తించవా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన