కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కన్ను దేశంలోని గ్రంథాలయాలపై పడినట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను రాష్ర్టాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చే యోచనలో మోదీ సర్కార్ ఉన్నదని, కేంద్ర సాంసస్�
తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానంపై బుధవారం జరిగిన చర్చ సందర్భం�
డబుల్ ఇంజిన్ సరార్ అని చెప్పుకునే బీజేపీ రాష్ర్టాల్లో భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయని, అనేక సమస్యలతో దేశం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు.
చట్టబద్ధ పాలన మీద నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ లక్ష్యమని సుప్రీంకోర్టు మణిపూర్ వ్యవహారంలో వ్యాఖ్యానించింది. డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యాన్ని కూడా అవి ఎత్తిచూపుతున్నాయి. చట్టబద్ధ పాలన చట్టుబండలు అ�
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చిందంటూ పార్లమెంట్ వేదికగా బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటని, మరీ ఇంత దారుణమా? అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీజేపీ తీరు�
బీజేపీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో అమరులైన రైతులకు సింగూ సరిహద్దులో స్మారకం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బుధవారం రాష్ట్రప�
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ది అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యమ సమ
Telangana | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. చివరి విడత అసెంబ్లీ సమావేశాలను విజయవంతంగా ముగించుకొన్న అధికార పక్షం బీఆర్ఎస్, సభా వేదికనుంచే పలు ప్రధానమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రకటించడం ద్వారా
కర్ణాటకలో ‘40% కమీషన్ సర్కారు’గా అపఖ్యాతి పొందిన మునుపటి బీజేపీ ప్రభుత్వం బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా నడుస్తున్నది. రాష్ట్రంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలు కాలేదు.
ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినవారు స్వయంగా హైదరాబాద్ వరకు ప్రయాణించి వచ్చి, లేదా కేసీఆర్ తమ రాష్ట్రంలో పర్యటించినప్పుడు బీఆర్ఎస్లో చేరటమన్నది ఇంచుమించు నిత్యకృత్యమైపోయింది.
పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాకుండా ప్రజల బాగోగులను పట్టించుకునేవాళ్లే రాష్ట్ర ప్రజలకు కావాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నలుగురు లీడర్లు ఉంటే ఐదుగురు ముఖ్యమంత్రులు ఉండే పార్టీలు కాదు రాష్ర్ట�
భారత దేశంలో అన్ని రకాల ప్రకృతి, మానవ వనరులు ఉన్నాయి. అయి నా మరెందుకు దేశం ఇంకా సమస్యలతో సత మతమౌతున్నది. చదువుకున్నవారికి సరైన ఉద్యోగాలు లేవు. రైతులకు వసతులు లేవు. తల్లిదండ్రులకు పిల్లల ఆదరణ లేదు.
ప్రకృతికి అనుకూలంగా, తక్కువ పెట్టుబడితో, విద్యుత్తు లేకుండా కాటన్, పట్టు దారాలతో బట్టలు తయారు చేసే చేనేతరంగం ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నది. దేశంలోని మొత్తం వస్త్ర పరిశ్రమలో మిల్లులు, మరమగ్గాలు 90 శాత�