బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలలోపు సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందని తెలిపారు.
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిజామాబాద్లో ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసంతృప్తవాదులు రోజురోజుకూ పెరుగుతున్నారు.
Meday Rajeev Sagar | బీజేపీ నేతలు అప్పుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మోదీ తొమ
అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతున్నది. ఈ సమయంలో పార్టీలు ఏ ని యోజకవర్గాల్లో ఏ అభ్యర్థిని నిలుపాలి? ఎవ రు సరైన వ్యక్తి? గెలుస్తారా? ఓడుతారా? రా జకీయ సమీకరణాలు ఏమిటి? వంటి అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటు�
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. రాష్ర్టాలు పరిమితికి మించ
సమగ్ర అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇదే సమయంలో బీజేపీ ప్రజల మధ్య మతాలపేరుతో చిచ్చు పెడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు కండ్ల ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూడలేని కబోదులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యాలయం పక్కనే రెండు పడక గదుల ఇండ్లు ఉన�
వికారాబాద్ జిల్లాలో భారతీయ జనతాపార్టీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ (Chandrasekhar) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి తన రాజీనామా లేఖ
ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు బియ్యం అందించే రేషన్ దుకాణాలపైనా పడింది. ఇందులోకి ప్రైవేటును చొప్పించేందుకు కుట్రలు చేస్తున్నది.