మరిచిపోయి కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటెయ్యొద్దని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ ప్రభాకర్రెడ్డితోపాట�
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండలం టీ మందాపూర్ గ్రామానికి చెందిన 300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవార
మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విషయంలో మోదీకి ఎన్నో భయాలు, అభద్రత వంటివి ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ( Jairam Ramesh) ట్వీట్ చేశారు.
మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలు, తెలంగాణ అభివృద్ధి మాడల్ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలను కకావికలం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
ఆరోగ్య తెలంగాణ సాధనలో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఆరోగ్య సంరక్షణలో ఆశాలు, ఏఎన్ఎంలు పోషిస్తున్న పాత్ర అమోఘం. వీరి సేవలను
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పంద్రాగస్టు సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రాంచంద్రారెడ్డికి,
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? అక్టోబర్లో లోక్సభ రద్దు కానున్నదా? ఈ డిసెంబర్, వచ్చే జనవరిలో 5 రాష్ర్టాలకు జరుగాల్సిన ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించనున్నారా? వీటితోపాటే �
మొయినాబాద్ మండల పరిధదిలోని తోలుకట్టా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో బీఆర్ఎస్ పార్
జాతీయ పతాకం సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఒక దళిత సర్పంచ్కు ఘోర అవమానం జరిగింది. దళితుడన్న కారణంతో అగ్రకుల అహంకారం అతడిని జెండా ఆవిష్కరణ చేయకుండా అడ్డుకుంది
పదవి కట్టబెట్టారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా సాగుతున్నది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యవహారం. ఆ పదవి ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి అన్నట్టుగా ఇష్టంవచ్చినట్ట�
అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ‘బీజేపీ 100 అబద్ధాలు’ పేరుతో ముద్రించిన పుస్తకంలో బట్టబయలు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కంది శ్రీనివాస్రెడ్డిల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు స
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలలోపు సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందని తెలిపారు.