ముందుగా టికెట్లు ప్రకటించే దమ్ము, ధైర్యం లేని కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల జాబితా ప్రకటన కోసం గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయి.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మాస్టర్ ప్లాన్ అంశాన్ని తెరమీదకు తీసుకవచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున�
ఎన్నికలకు మూడు నెలల ముందుగానే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని తీర్మానం చ�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏది చేసినా ఒక సంచలనం.. ఆయనకు ఇంకెవ్వరూ సాటిరారు.. పోటీలో లేరు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం మొదలుకొని రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని మూడోసారి హ్�
వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ 115 మంది ఎమ�
ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్కు చెందిన విల్లా వేలం ప్రక్రియను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సోమవారం ఉపసంహరించుకుంది. సాంకేతిక సమస్యలు కారణంగా ఈ-వేలం నోటీసును రద్దు చేస్తున్నామని బీవోబ�
ప్రతిపాక్ష పార్టీల నాయకులకు జెండా ఉన్నా, ఎజెండా లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బీజేపీకి చెందిన నాయకుడు గోగుల రాణాప్ర
ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ల వద్ద రైతులు ఆదివారం ఆందోళనలు చేశారు.
సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతిపైసాను అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకు అవసరమైన మూలధన వ్యయంలో రాష్ర్టాన్ని అగ్రపథాన నిలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్ల అనతికాలంలోనే రాష్ట్ర సర్కారు అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విశేష ప్రజాదరణ పొందాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. 68 ఏండ్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరియాణాలోని నుహ్లో మాదిరిగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సి�
కర్ణాటకలో కమీషన్ రాజ్ను నెలకొల్పి న బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ అధికారమి స్తే.. ఆదిలోనే హస్తం పార్టీ ఓటర్లకు చెయ్యింది. బీజేపీకి మించి కమీషన్ రాజ్ను నడుపుతున్నదని ఆరోపణలు అప్పుడు మొదలయ్యాయి.
నీట్ బిల్లు ఆమోదం అంశంపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని ప్రశ్నించిన ఓ విద్యార్థి తండ్రిపై బీజేపీ ఫిర్యాదు చేసింది. సాలెం స్టీల్ప్లాంట్ ఉద్యోగి కేఆర్ అమ్మసిప్పన్ బహిరంగంగా కేంద్ర ప్రభుత్వ పాలసీన�
మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా లేదా తప్పుడు వివరాలతో ప్రచురించే, ప్రసారం చేసే కథనాలపై సదరు మీడియా సంస్థ మేనేజ�