వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ‘సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనేద�
రాష్ట్రంలో కాంగ్రెస్కు లీడర్లు లేరని.. బీజేపీకి క్యాడర్ లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చురకలంటించారు. కాంగ్రెస్, బీజేపీలది మేకపోతు గాంభీర్యమని ఎద్దేవా చేశారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించం కష్టమని బీజేపీ నేత మురళీధర్రావు వ్యాఖ్యానించారు. కొత్తగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్ను అడ్డుకోలేమని, పథకాల అమలులో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి అధికార యావ అయితే, బీజేపీది విద్వేష తోవ అని.. ఆ రెండు పార్టీలకు ప్రజల బాగు పట్టదని ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ది మాత్రం వికాస నావ అని తెలిపారు.
బీజేపీ నేత ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెచ్చగొడుతున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఏఎన్ఎంలకు దేశంలోనే అత్యధిక వేతనాలు తెలంగాణలో ఇస్
Rythu Bheema | కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్కు చెందిన బీజేపీ కిసాన్మోర్ఛా ఉపాధ్యక్షుడు చింతపంటి బాలు కుటుంబానికి రైతుబీమా మంజూరైంది. బాలు అనారోగ్యంతో రెండు నెలల క్రితం మర ణించాడు.
Maharashtra BRS | శివసేన, కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించిన తర్వాత పార్టీలో గొడవలు, గ్రూపు రాజకీయాలు ఆగిపోయాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బండికి వ్యక్తిగతంగా క్రేజ్ ఏమీ లేదని, అదంతా బీజేపీదేనని ప�
PM Modi | అధికారాన్ని అప్పగిస్తే వచ్చే ఐదేండ్లలో తామేం చేస్తామన్న విషయాలను కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పెడ్తాయి. ఐదేండ్లపాలనలో తామేం చేసి చూపించామో.. ఇంకా మిగిలిపోయిన పనులను ఎప్పటిలోపు �
కేంద్రం 2016లో ఆకస్మికంగా నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నది. అలాగే 2020లో ముందస్తు హెచ్చరిక లేకుండానే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఇప్పుడు అలాంటి అనాలోచిత నిర్ణయమే మూడు క్రిమినల్ చట్టా�
2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ రూ.209 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎన్నికల కమిషన్కు ఖర్చుల వివరాలను సమర్పించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు, ప్రచారం తదితరాలకు రూ.209.97 కోట్లు ఖర�
కొద్ది నెలల్లో జరగబోయే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతున్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను గురువారం ప్రకటించింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మద్దతుతో తాను పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టానని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళ అయింది. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీ య పార్టీలకు ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. గురువారం నుంచి నిజ శ్�