బీఆర్ఎస్ జోరుకు తట్టుకోలేని విపక్షాలకు ఏంచేయాలో అర్థం కావడం లేదు. బీజేపీ ఏదో చేద్దామనుకొని ప్రజల ముందు బొక్కబోర్లా పడింది. ప్రభుత్వంపై, స్పీకర్ పోచారంపై విష ప్రచారం చేయబోయి నవ్వుల పాలయ్యింది. డబుల్
కార్యకర్తలే తన బలమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి టికెట్ దక్కించుకొని జిల్లాకు వచ్చిన సందర్భంగా బుధవారం నియోజకవర్గ నాయకు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయబోయే వారి జాబితాను కేసీఆర్ ప్రకటించడం అన్నది ప్రతిపక్షాలపై పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ లాంటిదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అభ�
మండల్ వర్సెస్ కమండల్.. ఇప్పుడు బీజేపీ మల్లగుల్లాలు పడుతున్నది దాని మీదే. మండల్ వెనుకబడినవర్గాల సంక్షేమాభివృద్ధికి ప్రతీక అయితే కమండల్ బీజేపీ మార్కు మత రాజకీయాలకు ప్రతీక అని చెప్పవచ్చు. ఇందులో బీజే�
BJP | నిర్మల్ జిల్లాలో బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఓబీసీ నేత, తెలంగాణ గౌడజనుల హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
BJP | బీఆర్ఎస్లో టికెట్ల కేటాయింపు తరువాత అసంతృప్తి చెలరేగితే దానిని సొమ్ము చేసుకోవాలని ఆశ పడ్డ బీజేపీకి తీవ్ర నిరాశే మిగిలింది. వాస్తవానికి బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 20 నుంచి 25 నియోజకవర్గాలక
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించి ఎన్నారై కుటుంబాన్ని మోసం చేసిన కేసులో కూకట్పల్లికి చెందిన బీజేపీ నాయకుడిని సీసీఎస్ పోలీసులు విచారించారు.
భద్రాద్రి జిల్లాలో బీజేపీకి ఎదురు దెబ్బతగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తెలంగాణ పథకాలు నచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు.
గెలిచేది మనమే..వచ్చేది మనమే.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూసినా ఇదే ఒరవడి కనిపిస్తున్నది. గులాబీ అధినేత కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ పరి
తెలంగాణలో దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
సిట్టింగ్లకే సీట్లివ్వడంతో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల జోరు కొనసాగుతున్నది. టికెట్ కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు వెళ్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను చూస్తుంటే.. ఆ రెండు పార్టీల నాయకులకు మహిళా రిజర్వేషన్లపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత�
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ (BJP) రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును (Women's Reservation Bill)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ (BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ (Koneru Satyanarayana) అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీలో చ�