దేశంలోని ఓబీసీలు తమకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఓబీసీల జనాభా లెక్కించడం, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభ�
AIADMK: బీజేపీకి అన్నాడీఎంకే బ్రేకప్ చెప్పింది. ఆ పార్టీతో ఉన్న పొత్తు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. ఎన్డీఏ కూటమి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అన్నాడీఎంకే వెల్లడించింది. దీనిపై ఇవాళ ఆ పార్టీ నేతలు
Sushil Kumar Modi | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ముక్కు నేలకు రాసినా ఆయనను ఎన్డీఏలోకి రానివ్వమని, అందుకు బీజేపీ ఒప్పుకోదని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అన�
సనాతన ధర్మం గురించి రోజూ మాట్లాడే వాళ్లకు, బయటి దేశాలకు వెళ్లి భారతదేశం ధార్మిక దేశమని డబ్బా కొట్టేవాళ్లకు పతంజలి మహర్షి ప్రవచించిన అష్టాంగ మార్గం గురించి తెలిసే ఉండాలి.
వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ సర్కారు హడావిడిగా ఆమోదించిందని రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు.
రాష్ట్రంలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో వరుస సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి లక్ష్మణచాంద మండలంలోని బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరడానికి క్యూ కడుతున్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి ఆసరాగా నిలుస్తూ ప్రజల కష్ట సుఖాల్లో అండగా నిలుస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్లోని ఓ ఫంక్షన్హాల్లో బంగారిగూడ పరిధిలో నివసి�
అమలవుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ, భీమ్గల్ మండలాల్లో సుమారు రూ.28 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాప�
Senior Muslim leader quits JD(S) | కర్ణాటకలోని జనతాదళ్ సెక్యులర్- జేడీ(ఎస్) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరింది. ఈ నేపథ్యంలో సీనియర్ ముస్లిం నేత జ�
నూతన పార్లమెంట్ నిర్మాణ శైలి దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఆశల్ని వమ్ముచేసిందని కాంగ్రెస్ మండిపడింది. నూతన పార్లమెంట్ను మోదీ మల్టీప్లెక్స్గానో, మోదీ మారియట్గానో పిలవాలని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమ
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు నిదర్శనంగా ని
తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి �