అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు మోదీకి ఉన్నదా అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత 9 ఏండ్లలో బీజేపీ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో కాగ్ నివేదిక బట్టబయల�
ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన అమిత్ షా సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. కొండంత రాగం తీసి.. ఏదో చేసిండు అన్నట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటన సాగింది. ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పేరుతో సభ పెట్టినా.. అది ఆద్యంతం
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులు, ఆదివాసీలకు రక్షణ లేకుండా పోతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న యూపీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వరుసగా చోటుచేసుకొంటున్న దారుణాలే ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి. తాజాగా మ�
Minister Harish Rao | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తీవ్రంగా స్పందించ�
వచ్చే సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని (Prime ministerial candidate) కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు.
తన ఇంటిని బీజేపీ నేతలు అక్రమంగా లాక్కున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన ఓ మహిళ బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కి శనివారం ఫిర్యాదు చేసింది. సిరిసిల్లలోని సాయికృ�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్- బీజేపీల నుంచి పెద్దఎతున్న బీఆర్ఎస్లో చేరుతున్నారని అం�
ఓడిపోయే సీటు కోసం బీజేపీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కే లక్ష్మణ్ ఇద్దరూ కాలుదువ్వుతున్నారు. ముషీరాబాద్ సీటు కోసం పట్టుబడుతున్నారు. ఆ సీటును తన కుమార్తెకు ఇవ్వాలని దత్తాత్రేయ కోరు�
కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఖమ్మానికి చెందిన నేతల మధ్య వివాదం చోటుచేసుకున్నది. ఖమ్మం నగరంతోపాటు సభావేదిక స్థలమైన ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశా�
మాచారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పెరుగుతున్నది. ఓ వైపు జనాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న మద్దతు, మరోవైపు ఎన్నికల్లో కే�
Amit Shah | ఖమ్మం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా భద్రాచలం పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఆదివారం తొలుత ఢిల్లీ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి ఏపీలోని విజయవాడకు చేరుకుని.. అక్కడి నుంచి భద్రాచలం వచ్చి సీతారామచంద
కాంగ్రెస్, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) విమర్శించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగు
కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్ర